ధోని, కోహ్లీ, రోహిత్ ‘ఎవడైతే నాకేంటి’.. 14 ఫోర్లు, 14 సిక్సర్లతో తొక్కుకుంటూ పోతున్న సర్పంచ్ సాబ్..
By TodayTelugu Desk1 min read2 views

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుత విజయాలకు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్నెముకలా నిలిచాడు. అటు బ్యాటింగ్, ఇటు నాయకత్వంలో నిలకడైన ప్రదర్శన చేస్తూ జట్టును ప్లే-ఆఫ్ దిశగా నడిపిస్తున్నాడు. అతని వ్యూహాత్మక నిర్ణయాలు పంజాబ్ జట్టును ఈ సీజన్లో హాట్ ఫేవరెట్గా మార్చాయి.
Related News
Comments
Login to leave a comment















