🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

4933 articles

POLYCET-2026 Conducted Smoothly in Telangana, Records 92% Attendance
Older
POCSO Case: Union Minister Bandi Sanjay’s Son Skips Questioning, Requests Two-Day Extension
Older
బస్సు,కారు ఢీ..ముగ్గురు మృతి
Older
Telangana

బస్సు,కారు ఢీ..ముగ్గురు మృతి

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఖాదర్ గూడెం గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మానకొండూర్ సిఐ శ్రీలత తెలిపిన వివరాల మేరకు...బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి వరంగల్ కు వెళ్తుండగా వరంగల్ వైపు నుండి మంచిర్యాలకు వెళుతున్న కారు ఎదురుగా ఢీకొనడంతో కారులో ఉన్న మంచిర్యాలకు చెందిన వరప్రసాద్,సుమతి, కారు డ్రైవర్ మృతి చెందారు. మంచిర్యాలకు చెందిన ఐదుగురు వరంగల్ లో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గంమధ్యలో ఖాదర్ గూడెం శివారులో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నారు.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది.మానకొండూర్ సిఐ శ్రీలత సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

గురువారం రాశి ఫలాలు (13-05-2026)
Older
Telangana

గురువారం రాశి ఫలాలు (13-05-2026)

మేషం కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు పొందుతారు. వృషభం ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తు వాహన లాభాలు ఉన్నాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. మిధునం పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కర్కాటకం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ఆలోచనలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

మోదీ ప్రకటనతో ..గోల్డ్ మానిటైజేషన్ స్కీం మళ్లీ తెరపైకి..ఇంట్లో బంగారానికి వడ్డీ!
Older
నీట్ పై సిబిఐ దర్యాప్తు..ఐదుగురు అరెస్టు
Older
Telangana

నీట్ పై సిబిఐ దర్యాప్తు..ఐదుగురు అరెస్టు

నీట్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సిబిఐ) రంగంలోకి దిగింది. పలు ప్రాంతాలలో జరిపిన విస్తృత దర్యాప్తు , దాడుల క్రమంలో ఇప్పటికీ ఐదుగురు వ్యక్తులను సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ యుజి పరీక్ష 2026 లీక్ ఉదంతం విద్యార్థులు, యువజనుల తీవ్ర నిరసనకు దారితీసింది. మే 3వ తేదీన జరిగిన ఈ పరీక్ష పత్రాలు రాజస్థాన్ ప్రధాన కేంద్రంగా వేర్వేరు ప్రాంతాలకు చేరినట్లు నిర్థారణ అయింది. ఈ క్రమంలో సిబిఐ జైపూర్, గురుగ్రామ్, నాసిక్‌లలో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ నిందితులన విచారిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముగ్గురు సోదరులు మంగీలాల్ బివాల్, వికాస్, దినేష్‌లను కస్టడిలోకి తీసుకున్నారు. గురుగ్రామ్‌లో జరిపిన గాలింపు చర్యల్లో యష్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శుభం ఖైర్మార్‌ను పట్టుకున్నారు. నాసిక్‌లో ఆయుర్వేద పట్టా పుచ్చుకున్న శుభంతో పాటు ఇక్కడనే మరో వ్యక్తిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, బీహార్ ఇటు మహారాష్ట్ర వరకూ నీట్ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాసిక్‌లో అరెస్టు తరువాత వారి విచారణ క్రమంలో తె

నీట్ పేపర్ లీకేజీ.. ఐదుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ
Older
Telangana

నీట్ పేపర్ లీకేజీ.. ఐదుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ

న్యూఢిల్లీ : నీట్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సిబిఐ) రంగంలోకి దిగింది. పలు ప్రాంతాలలో జరిపిన విస్తృత దర్యాప్తు , దాడుల క్రమంలో ఇప్పటికీ ఐదుగురు వ్యక్తులను సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ యుజి పరీక్ష 2026 లీక్ ఉదంతం విద్యార్థులు, యువజనుల తీవ్ర నిరసనకు దారితీసింది. మే 3వ తేదీన జరిగిన ఈ పరీక్ష పత్రాలు రాజస్థాన్ ప్రధాన కేంద్రంగా వేర్వేరు ప్రాంతాలకు చేరినట్లు నిర్థారణ అయింది. ఈ క్రమంలో సిబిఐ జైపూర్, గురుగ్రామ్, నాసిక్‌లలో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ నిందితులన విచారిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముగ్గురు సోదరులు మంగీలాల్ బివాల్, వికాస్, దినేష్‌లను కస్టడిలోకి తీసుకున్నారు. గురుగ్రామ్‌లో జరిపిన గాలింపు చర్యల్లో యష్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శుభం ఖైర్మార్‌ను పట్టుకున్నారు. నాసిక్‌లో ఆయుర్వేద పట్టా పుచ్చుకున్న శుభంతో పాటు ఇక్కడనే మరో వ్యక్తిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, బీహార్ ఇటు మహారాష్ట్ర వరకూ నీట్ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాసిక్‌లో అరెస్టు తరువాత వారి విచ

RCB vs KKR: చెలరేగిన రఘువంశీ..ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
Older
హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా
Older
Telangana

హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా

భారతీయ జనతా పార్టీ హర్యానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అంబాలా, సోనిపట్‌లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన బీజేపీ, పంచకులాలో కూడా అజేయ ఆధిక్యంలో నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా కంచుకోటగా భావించే సంప్లా మున్సిపల్ కమిటీలో కూడా బీజేపీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంది. సంప్లాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం విశేషం. ఫలితాల అనంతరం బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, అసోంలో విజయాల తర్వాత హర్యానాలో కూడా ప్రజలు పార్టీపై విశ్వాసం ఉంచారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలకు ప్రజలు మరోసారి మద్దతు తెలిపారని పేర్కొన్నారు.కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన సైనీ, ప్రజలు ఆ పార్టీని మరోసారి తిరస్కరించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎప్పుడూ అబద్ధాల ఆధారంగానే ముందుకు సాగుతుంది. ప్రజలు ఇప్పుడు వారి అసలు స్వరూపాన్ని గుర్తించారు అన్నారు. హూడా ప్రభావం ఉన్న సంప్లాలో బీజేపీ గెలుపుపై స్పందిస

భారత్‌కు రెండు పతకాలు
Older
అమ్మ.. అన్నీ చేయగలదు
Older
రోప్ తెగి కిందపడ్డ లిఫ్ట్.. మంత్రి అడ్లూరికి గాయాలు
Older
ఎంబీబీఎస్ విద్యార్థి నుంచే నీట్ ‘గెస్ పేపర్’ లీక్ ఆనవాళ్లు
Older
Telangana

ఎంబీబీఎస్ విద్యార్థి నుంచే నీట్ ‘గెస్ పేపర్’ లీక్ ఆనవాళ్లు

నీట్- యూజీ 2026 పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు సమానంగా ఉన్న ‘గెస్ పేపర్’ వ్యవహారంలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన ఓ విద్యార్థి ఈ ప్రశ్నాపత్రాన్ని తన స్నేహితులు, హాస్టల్ నిర్వాహకుడికి పంపినట్లు రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ) దర్యాప్తులో తేలింది. ఎస్‌వోజీ ఐజీ అజయ్‌పాల్ లాంబా మాట్లాడుతూ, ఆ విద్యార్థికి ముందుగా ఒక స్నేహితుడి ద్వారా ఈ మెటీరియల్ అందిందని, అనంతరం అతడు సికార్‌లోని తన పరిచయస్తులకు పంపినట్లు తెలిపారు. అక్కడి నుంచి అది కోచింగ్ విద్యార్థుల చేతుల్లోకి వెళ్లి, చివరకు జైపూర్ సహా పరిసర ప్రాంతాల అభ్యర్థులకు పరీక్షకు ముందే చేరిందన్నారు.మరో అధికారి వివరాల ప్రకారం, కేరళలో ఉన్న విద్యార్థి గెస్ పేపర్‌ను సికార్‌లోని ఓ హాస్టల్ యజమాని, తన స్నేహితులతో పంచుకున్నాడు. ఆ హాస్టల్ యజమాని కూడా అక్కడ ఉంటున్న విద్యార్థులకు ఇది ఉపయోగపడొచ్చు అని పంపిణీ చేశాడు. అయితే తరువాత అదే హాస్టల్ నిర్వాహకుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి, పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ప్రశ్నాబ్యాంక్ పంపిణీ అయినట్లు ఫిర్యాదు చేశాడు. ఈ మెటీరియల్ హర్యానాలోని గురుగ్రా

మరింత సహనం, అంతర్దృష్టి
Older
విజయ్ జ్యోతిష్యుడి నియామకం రద్దు
Older
Telangana

విజయ్ జ్యోతిష్యుడి నియామకం రద్దు

'హరి హర వీరమల్లు' సమయంలో ఈ సమస్య తెరపైకి వచ్చింది.. అప్పటినుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి, ఇన్ని సినిమాలకు లేని సమస్య మళ్ళీ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడే జరిగిపోవాలని ఎందుకు పట్టుబడుతున్నారు? ఇలా చేయడం కరెక్ట్ కాదు.. పెద్ది రూపంలో ఒక మంచి సినిమా వస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదు.. సమస్య ఉంది, మేము కాదనడం లేదు. ఎగ్జిబిటర్ల సమస్యతో పాటు అన్ని సమస్యలు చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుందాం: : మైత్రి రవిసినిమా నడిస్తేనే మనందరం నడుస్తాం ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నిర్మాత యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ “ఎగ్జిబిటర్స్

నాయకత్వంలో గొప్ప గురువు
Older
బాధ్యతను మోయడం
Older
దాచారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : సర్పంచ్
Older
Telangana

దాచారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : సర్పంచ్

దాచారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గ్రామస్తుల రుణం తీర్చుకుంటానని గ్రామ సర్పంచ్ కర్నే జ్యోతి వీరేశం అన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన తనను ప్రజలు 799 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించడంతో పాటు గ్రామంలోని పదికి పది వార్డులలో కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులను గెలిపించి తమ బాధ్యతను మరింత ప్రజలు పెంచారని తెలిపారు. ఇది జిల్లాలో రికార్డు అని ఆమె పేర్కొన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి రూ.20 లక్షలు, మహిళా సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు, పీహెచ్సీ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి మరొక 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. వీటి పనులను తాము త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. అంతేకాకుండా గ్రామంలోని రైతులు ప్రతి ఏటా తాము పండించిన ధాన్యాన్ని విక్రయించడానికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి ప్రభుత్వ భూమిలో శాశ్వత ఐకెపి సెంటర్ ను తన హయాంలో చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇవి అన్నీ కూడా ప్రజల ఆశీస్సులతోనే తాను చేయగలుగుతున్నానని వినమ్ర పూర్వకంగా తెలిపారు. దాచారం గ్రామంలో ఎన్నో ఏళ్ల

శ్రద్ధతో నిర్మించండి
Older
23 నెలల్లో రూ.23 లక్షల కోట్లు.. పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఏపీ..: మంత్రి నారా లోకేష్
Older
ప్రభావంపై అవగాహన పెంచుకోవడం
Older
పెద్ది రిలీజ్ కు మందు సమస్యలు సృష్టించడం సరైనది కాదు: మైత్రి రవి
Older
Telangana

పెద్ది రిలీజ్ కు మందు సమస్యలు సృష్టించడం సరైనది కాదు: మైత్రి రవి

ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.." 'హరి హర వీరమల్లు' సమయంలో ఈ సమస్య తెరపైకి వచ్చింది.. అప్పటినుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. ఇన్ని సినిమాలకు లేని సమస్య మళ్ళీ ఇప్పుడే ఎందుకు వచ్చింది?. ఇప్పుడే జరిగిపోవాలని ఎందుకు పట్టుబడుతున్నారు?. ఇలా చేయడం కరెక్ట్ కాదు. పెద్ది రూపంలో ఒక మంచి సినిమా వస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదు. సమస్య ఉంది, మేము కాదనడం లేదు. ఎగ్జిబిటర్ల సమస్యతో పాటు అన్ని సమస్యలు చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుందాం" అని అన్నారు.

మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన  ప్రమాదం
Older
Telangana

మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన ప్రమాదం

రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో లిఫ్ట్ వైర్ తెగింది. సంఘటన సమయంలో మంత్రి లిఫ్ట్ లో ఉన్నాడు. ఈ ఘటన కరీంనగర్ లో బుధవారం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో పై అంతస్తుకు వెళ్లేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అతని సహచరులు, సెక్యూరిటి సిబ్బంది లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ మధ్యలోనే ఒక్కసారిగా ఆగిపోయింది. ఆతర్వాత లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ ఘటనలో మంత్రి కి స్వల్ప గాయలైనాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది వెంటనే లిఫ్ట్ తలుపులు తెరిచి మంత్రిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.

1 / 206Next →
Advertisement
Sponsored by ATA – American Telugu Association