TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
TodayNews

Today NewsTelugu News Hub

Telangana · Andhra Pradesh · India · World — every Telugu news beat in one place.

Latest News

See all →

🗺️Telangana

Telangana state coverage

See all →
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన వైభవ్
Telangana

సచిన్ రికార్డు బ్రేక్ చేసిన వైభవ్

మాంచెస్టర్: భారత టీనేజ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కొత్త రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. దీంతో సచిన్ టెండూల్కర్(16 ఏళ్లు 205 రోజులు) 37 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ బరిలోకి దిగి ఈ ఫీట్ సాధించాడు. 15 ఏళ్ల 99 రోజుల వయసులో అరంగేట్రం చేసిన వైభవ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ ప్లేయర్ హసన్ రాజా (14 ఏళ్ల 227 రోజులు) అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇంగ్లండ్ ఉత్కంఠ గెలుపు
Telangana

ఇంగ్లండ్ ఉత్కంఠ గెలుపు

పోరాడి ఓడిన భారత్ మాంచెస్టర్: ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడా ఓటమిపాలైంది. జాకబ్ బేతేల్(), హ్యారీ బ్రూక్(39), టామ్ బాంటన్(39)లు రాణించడంతో ఆరు వికెట్లు కోల్పోయి మరో 6 బంతులు మిగిలుండగానే అతిధ్య జట్టు లక్షాన్ని అందుకుంది. దీంతో సిరీస్‌లో 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఇంగ్లండ్. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 191 పరుగుల భారీ లక్షాన్ని నిర్ధేశించింది. అభిషేక్ శర్మ(43), ఇషాన్ కిషన్(49) బ్యాట్ ఝలిపించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. వీరికి తోడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(37), తిలక్ వర్మ(24 నాటౌట్) సయితం రాణించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరణ్(3/33) మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, లియామ్ డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఆరంగేట్రం మ్యాచ్ అడిన వైభవ్ సూర్యవంశీ(14) తనదైన శైలిలో రెండు భారీ సిక్స్‌లతో చెలరేగినా.. తక్కువ స్కోరుకే

భర్తను ప్రియుడు చంపేస్తుంటే... ఇంటి బయట కాపలాగా ఉన్న భార్య
Telangana

భర్తను ప్రియుడు చంపేస్తుంటే... ఇంటి బయట కాపలాగా ఉన్న భార్య

అమరావతి: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండడంతో లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చి ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... శ్రీరామ్‌పూర్ గ్రామంలో దారపు రెడ్డి అప్పలనాయుడు(34), హైమ(29) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కలాసీ పని చేస్తూ ఇంటి నుంచి వైజాగ్‌కు ప్రయాణం చేసేవాడు. జోగన్నపాలెం గ్రామానికి చెందిన బండారు గంగాధర్(29)తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అప్పలనాయుడుకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. దీంతో దంపతులు గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. భర్త అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండడంతో ప్రియుడితో కలిసి చంపాలని నిర్ణయం తీసుకుంది. గంగదార్ తన మేనల్లుడు నాగచరణ్(19)తో హత్యకు ప్లాన్ చేశాడు. లక్ష రూపాయలు ఇస్తే కిరాయి హంతకులు షఫీర్, ప్రకాశ్‌లతో చంపిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. జులై 1న అర్థరాత్రి గంగాధర్ మరో ఇద్దరుతో కలిసి అప్పలనాయుడు ఇంటికి వచ్చారు. భార్య బయటకు ఉండగా ముగ్గురు ఇంట్లోకి చేరుకొని గొంతునులిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం లక్ష రూపాయలు ఇ

🗺️Andhra Pradesh

Andhra Pradesh state coverage

See all →

🇮🇳National

India national stories

See all →

🌍International

Global news roundup

See all →

🏛️Politics

Political coverage & analysis

See all →

💼Business

Business & financial updates

See all →

🏥Health

Health & medical news

See all →
Kerala Announces Special Healthcare Package for Wayanad to Strengthen Medical Infrastructure
Preventive healthcare boom could propel India's nutraceuticals market to $500 billion by 2047: FSSAI Regional Director
Different Types of Ayurvedic Ghee You Should Know About

💻Technology

Tech & innovation

See all →