మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రయత్నించాయో దేశం మొత్తం చూసిందని ప్రధాని మోదీ అన్నారు. మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నా. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ స్వార్థ రాజకీయాలకు మహిళా లోకం బలైందన్నారు. నారీశక్తిని ఎదగకుండా అడ్డుకున్నారని.. మహిళల కలలను ధ్వంసం చేశారని మండిపడ్డారు.