CM Chandrababu : ఏపీలో పెట్రోల్ షార్టెజ్.. సీన్లోకి సీఎం ఎంట్రీ.. ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీల తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెట్రోల్ బంక్ డీలర్స్కు ఆయిల్ కంపెనీలు ఎందుకు క్రెడిట్ ఇవ్వడం లేదని HPCL, IOCL,BPCL ప్రతినిధులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు.
Related News

Latest News
Telangana: తెలంగాణలోని ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇక ప్రతీ పల్లెకు..
about 2 hours ago
Latest News
Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రేపటి నుంచే.. రెడీగా ఉండండి..
about 2 hours ago
Latest News
Crime News: దారుణం.. ఫుడ్డెలివరీ బాయ్ను కాల్చిన చంపిన కానిస్టేబుల్.. ఎందుకంటే
about 3 hours agoComments
Login to leave a comment







