డేంజర్లో ప్రపంచం.. భారత్ పరిస్థితి ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా వాతావరణం సంక్షోభంలో పడింది. అధిక రెట్లు పెరిగి అసాధారణ స్థాయికి చేరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భూతాపం, వాతావరణ మార్పులతో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట విపత్తులు సంభవిస్తున్నాయి. ఇక మన దేశం భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎక్కువగా ప్రకృతి విపత్తులకు గురవుతోంది. వరదలు, తుపాన్లు, వడగాలులు, భూకంపాలు, కరవు, కొండచరియలు విరిగిపడటం వంటి వాటితో దేశం ప్రభావితమవుతోంది. కాలచక్రంలో వెనక్కు వెళ్లామనుకోండి.. అంకెలతో సహా సీన్ మీ కళ్లముందుంటుంది.
Related News
Comments
Login to leave a comment










