Kailash Mansarovar Yatra 2026: కైలాస మానస సరోవర యాత్ర 2026 జూన్‌లో ప్రారంభమవుతుంది. భక్తుల కోసం మే 19 వరకు రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నారు. ఈసారి యాత్రను మెరుగైన పర్యవేక్షణతో, క్రమబద్ధమైన బ్యాచ్‌లుగా నిర్వహించి మరింత సులభంగా, సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.