Palnadu: అమానుష ఘటన… భార్య కాళ్లు నరికిన భర్త.. ఎందుకంటే

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం తొండెపిలో దారుణ ఘటన జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించగా… ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
Related News
Comments
Login to leave a comment














