PBKS vs MI : ధర్మశాల స్టేడియంలో అసలైన పోరు.. ప్లే ఆఫ్స్ కోసం శ్రేయాస్ సేన ఆరాటం.. పరువు కోసం రోహిత్ పోరాటం
By TodayTelugu Desk1 min read0 views

PBKS vs MI : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్కు చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారుతున్న వేళ, గురువారం ధర్మశాలలోని అందమైన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి.
Related News
Comments
Login to leave a comment














