భారత టీ20 జట్టు సారథ్య బాధ్యతల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయా..? ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపట్టబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. ఐపీఎల్‌లో తిరుగులేని రికార్డు ఉన్న అయ్యర్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపుతుండటంతో ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.