నవతెలంగాణ – హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెండు రోజుల పాటు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ బస్సుల బంద్ దృష్ట్యా ఇవాళ, రేపు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.
The post కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెండు రోజులు పరీక్షలు వాయిదా appeared first on Navatelangana.











