విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్‌ వ్యవహారంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఎంపీ ఎంవీవీ... తన మిత్రుడు ఆడిటర్‌ జీవీ ఫోన్‌ ఎత్తకపోవడంతో ఏదో జరిగిందని అనుమానించి పోలీస్‌ కమిషనర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు.