
మక్కా మసీదు చార్మినార్ సమీపాన కలదు.మసీదులోని ఆర్చి పై భాగాన్ని మక్కా నుండి తీసుకువచ్చిన ఇటుకలతో నిర్మించినారు.దీనికి శంకుస్థాపన చేసినది కుతుబ్ షాహి వంశస్థులు అయినప్పటికి 1694లొ ఔరంగజేబు దీనిని పూర్తిచేసెను.
English content not yet available — showing Telugu original.








