ఈ ప్రదేశం భద్రచలానికి సుమారు 5 కి. మీ. ల దూరం లోను, హైదరాబాద్ కు 258 కి. మీ. ల దూరం లోను కలదు. చల్లగా వుండే శీతాకాలం లో ఇక్కడ కల వేడి నీటి బుగ్గలలో హిందువుల ఆరాధ్య దైవాలయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడకు వచ్చి స్నానాలు ఆచరిస్తారని చెపుతారు. కనుక, ఈ ప్రదేశం హిందువులకు తప్పక దర్శించ దగినది.
ఇక్కడ కల వేడి నీటి బుగ్గలలో స్నానాలు చేస్తే, చాలా వ్యాధులు పోతాయని, మోక్షం కూడా వస్తుందని విశ్వసిస్తారు. గోదావరి నది ఒడ్డున అనేక వేడి నీటి బుగ్గలు కలవు. ఇవి దెస వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి.
English content not yet available — showing Telugu original.








