TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
🛕
Nizamabad, Telangana

ఆర్కేయోలాజికల్ మరియు హెరిటేజ్ మ్యూజియం

మానవ అభివృద్ధి కోతుల నుండి మనిషి వరకు ఎలా జరిగిందనేది తెలుసుకోవడానికి పర్యాటకులు ఈ మ్యూజియాన్ని తప్పక చూడాలి. ఈ మ్యూజియం 2001లో స్థాపించారు. దీనిలో మూడు విభాగాలు వుంటాయి. ఆర్కేయోలాజికాల్, స్కల్ప్చురాల్ గేలరీ మరియు బ్రాంజ్ గేలరీ లుగా వుంటాయి.

ప్రతి విభాగం కూడా ఆ పట్టణం పురాతన మరియు, ఆధునిక ఇండియా కు ఏ రకంగా తోడ్పడిందో తెలుపుతుంది. క్రీ. పూ. 50000 నుండి 5000 వరకు మానవుడు ఉపయోగించిన ఆయుధాలు, ఇతర వస్తువులు ప్రదర్శించబడ్డాయి. క్రీ. పూ. వేయి సంవత్సరాలు మరియు, క్రీ. శ. 3వ శతాబ్దం నాటి వస్తువులు కూడా కలవు.

ఇక్కడే మీరు వివిధ పాలనల లోని నాణేల సేకరణ కూడా చూడవచ్చు. వీటిలో శాతవాహన, కాకతీయ, మరియు కుతుబ్ షాహీ ఇక్ష్వాకులు కాలం నాటివి కూడా చూడవచ్చు.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana