Nagarkurnool RMP Doctor Murder: నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లిలో సంచలనం సృష్టించిన ఆర్ఎంపీ డాక్టర్ బోగిని మల్లయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. పదేళ్లుగా కొనసాగుతున్న భూ వివాదమే ఈ హత్యకు కారణమని తేల్చిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.