9 స్పీకర్లతో మార్కెట్లోకి లెనోవో కొత్త ట్యాబ్..! ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు
By TodayTelugu Desk1 min read0 views

సినిమాలు, సంగీతం అంటే ఇష్టపడే వారికి లెనోవో అదిరిపోయే శుభవార్త చెప్పింది. వినోదమే లక్ష్యంగా ‘లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2’ను కంపెనీ ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది. ఏకంగా 9 జేబీఎల్ స్పీకర్లు, 2.5K డిస్ప్లేతో వస్తున్న ఈ టాబ్లెట్, థియేటర్ తరహా అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త గ్యాడ్జెట్ ఫీచర్లు, ధర మరియు ఇతర ఆసక్తికరమైన వివరాలను చూద్దాం!
Advertisement
Advertisement
Related News
Comments
Login to leave a comment













