అంగట్లో విద్యార్థుల భవిష్యత్తు.. 5 ఏళ్లలో ఎన్నో లీకులు.. కేంద్రం తెచ్చిన ఈ చట్టం గురించి తెలుసా..?
By TodayTelugu Desk1 min read0 views

దేశంలో పోటీ పరీక్షల నిర్వహణ తీరు ప్రశ్నార్థకంగా మారింది. ప్రశ్నపత్రాల లీకేజీ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కలవరపెడుతుంది. కొంతమంది పేరెంట్స్ ఏకంగా రూ.30లక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్ కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024 చట్టం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చట్టం ప్రకారం పేపర్ లీక్కు పాల్పడితే కఠిన శిక్షలు పడతాయి.
Related News
Comments
Login to leave a comment














