అర్ధరాత్రి సివిల్ డ్రెస్లో లేడీ సింగం.. వేధించిన 40 మంది పోకిరీలు.. కట్ చేస్తే..

హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళల భద్రతను తెలుసుకునేందుకు ఐపీఎస్ సుమతి సాధారణ మహిళ వేషంలో అండర్కవర్ ఆపరేషన్ నిర్వహించారు. అర్ధరాత్రి ఆమెను 40 మంది యువకులు వేధించారు. ఈ ఘటన నగరంలో మహిళల భద్రతపై తీవ్ర చర్చకు దారి తీసింది. పోకిరీలపై చర్యలు తీసుకుని, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఆపరేషన్ హైదరాబాద్లో మహిళల రక్షణ అవసరాన్ని మరోసారి స్పష్టం చేసింది.
Related News

Latest News
OTT Movie: ఆ 50 మంది ఆడవాళ్లను ఎవరు చంపారు? ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Latest News
ఇది ఒక్కటి చాలు సమ్మర్లో బాడీని కూల్ చేసేస్తోంది.. స్పెషల్ సగ్గుబియ్యం రబ్డీ.. ఇలా చేస్తే అద్దిరిపోవాల్సిందే

Latest News
రాహుల్ గాంధీకి హైకోర్టులో షాక్? ఆస్తుల కేసులో రికార్డులు సీల్ చేయాలని సంచలన ఆదేశం!
Comments
Login to leave a comment










