ఆర్సీబీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ విజయం సాధించింది. గుజరాత్ 205 పరుగులు చేయగా.. భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ సులువుగా చేధించింది. అయితే గుజరాత్ టైటాన్స్ నుంచి సుదర్శన్ సెంచరీ చేయగా.. ఆర్సీబీ నుంచి కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు.