Petrol Diesel Price: ఇది కదా గుడ్న్యూస్ అంటే.. పెట్రోల్, డీజిల్ ధరలపై మరో కీలక ప్రకటన..

పలు రాష్ట్ర ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 25 మేర పెరుగుతాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేసింది.
Related News
Comments
Login to leave a comment














