మలక్కా జలసంధిలో ‘టోల్’ వసూలు..! భారత్ వాణిజ్యానికి భారీ ముప్పు?

ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటైన మలక్కా జలసంధి ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. ఈ మార్గం గుండా ప్రయాణించే ఓడలపై సుంకాలు (Tolls) విధించాలని ఇండోనేషియా యోచిస్తుంది. ఆర్థిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి పూర్బయ యుధి సదేవ వెల్లడించారు.
Related News
Comments
Login to leave a comment















