'ధురందర్ 2' భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా సంచలనం సృష్టించింది. అనేక దేశాలలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై సుమారు నెలన్నర గడిచింది. దీంతో ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.