క్యాన్సర్ను ఎదిరించి.. CBSE టెన్త్లో టాపర్గా నిలిచి..

ఢిల్లీకి చెందిన ఆరవ్ వత్స్ CBSE పదో తరగతిలో 96.6% మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. లింఫోబ్లాస్టిక్ లింఫోమా అనే తీవ్ర క్యాన్సర్తో రెండేళ్లుగా పోరాడుతూనే, చదువును విస్మరించలేదు. ఆన్లైన్ తరగతులు, క్రమశిక్షణతో కూడిన అధ్యయనం, సంగీతం అతని విజయానికి దోహదపడ్డాయి. ఆరవ్ సంకల్పం, ధైర్యం ఎందరికో స్ఫూర్తిదాయకం.
Related News

Latest News
JD Chakravarthy: ఆయన తెరపై కనిపించినట్లు సెట్స్లో ఉండరు.. ఆ టాలీవుడ్ లెజెండ్ గురించి జేడీ అలా అనేశాడేంటి?

Latest News
అర్ధరాత్రి సివిల్ డ్రెస్లో లేడీ సింగం.. వేధించిన 40 మంది పోకిరీలు.. కట్ చేస్తే..

Latest News
Samsung: చైనా మార్కెట్లో శామ్సంగ్కు బిగ్ షాక్.. టీవీలు, హోమ్ అప్లయెన్సెస్ వ్యాపారం బంద్.. అసలు కారణం ఇదే!
Comments
Login to leave a comment










