ఏటీఎం ద్వారా జరిగే మోసాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన పెరుగుతున్నా.. మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. కొత్త తరహా మోసాలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఏటీఎం ద్వారా లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే మీ అకౌంట్లోని డబ్బులు హాంపట్.