డీమార్ట్‌కు తరచూ వేలాదిమంది వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో నగరాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ఇవి ఎక్కడికక్కడ వెలిశాయి. దీంతో తక్కువ ధరకే సరుకులు దొరుకుతుండటంతో చాలామంది ఇక్కడికి వెళ్తుంటారు. అయితే ఆఫర్లు చూసి అవసరం లేని వస్తువులు కొంటారు. దీని వల్ల బిల్లు ఎక్కువగా వస్తుంది.