భారత్‌లో తొలిసారిగా ఒకే రక్త పరీక్షతో 10 రకాల క్యాన్సర్లకు సంబంధించిన సంకేతాలను గుర్తించే ‘షీల్డ్ MCD’ టెస్ట్ అందుబాటులోకి వస్తోంది. ఈ పరీక్ష క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడంలో సహాయపడే స్క్రీనింగ్ సాధనం. దీని గురించి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి..