మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లంబసింగిలో భూ వివాదాల కారణంగా గ్రామ తాగునీటి బోరుకు కొందరు తాళం వేయడంతో గ్రామస్తులు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. మండుటెండలో తాగునీరు లేక అల్లాడుతున్నారు. పంచాయతీ అధికారులు తాళాలు తీసినా, మళ్ళీ వేస్తున్నారు. సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Related News

Latest News
Egg Test : మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. క్షణాల్లో ఇలా గుర్తించండి
7 minutes ago
Latest News
K. Raghavendra Rao: ఆ సినిమాకు అప్పుడే 4 కోట్ల కలెక్షన్స్.. ఇప్పటి లెక్కలకు అదే 5000 కోట్లు.. రాఘవేంద్ర రావు..
8 minutes ago
Latest News
T20 World Cup Squad: మహిళల టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన.. హర్మన్ప్రీత్ సారథ్యంలో బరిలోకి భారత్..!
13 minutes agoComments
Login to leave a comment









