MI vs CSK : సంజూ శాంసన్ సెంచరీ.. అకీల్ హొస్సేన్ స్పిన్ మ్యాజిక్.. ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన

MI vs CSK : ఈ మ్యాచ్కు అసలైన హీరో సంజూ శాంసన్. ఓపెనర్గా బరిలోకి దిగిన సంజూ, ముంబై బౌలర్లను ఆడుకున్నాడు. కేవలం 54 బంతుల్లోనే 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ కెరీర్లో ఇది ఆయనకు ఐదో సెంచరీ కాగా, ఈ సీజన్లో రెండోది.
Related News
Comments
Login to leave a comment


