సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం

Friday Lakshmi Puja: లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి శుక్రవారం రోజు దీపం పెట్టిన తర్వాత, ఇరవై లేదా పది రూపాయల నోట్లకు పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టి, సువాసన సెంట్ రాయాలి. లక్ష్మీదేవికి హారతి ఇచ్చి, ఆ నోట్లను పర్సులో పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుందని విశ్వాసం.
Related News

Latest News
MI vs CSK : సంజూ శాంసన్ సెంచరీ.. అకీల్ హొస్సేన్ స్పిన్ మ్యాజిక్.. ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
about 2 hours ago
Latest News
Silver: బంగారం కంటే వెండికి పెరుగుతున్న క్రేజ్.. భవిష్యత్ అంతా దీనిదే..
about 2 hours ago
Latest News
Credit Card: క్రెడిట్ కార్డు క్యాష్బ్యాక్, రివార్డులపై ట్యాక్స్ ఉంటుందా..?
about 3 hours agoComments
Login to leave a comment