PM RAHAT: రోడ్డు ప్రమాద బాధితులకు గుడ్ న్యూస్.. లక్షన్నర వరకు ఉచిత వైద్యం.. ఇవి తెలుసుకోండి..
By TodayTelugu Desk1 min read3 views

రోడ్డుపై ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాన్ని కాపాడేది ఆ మొదటి గంట మాత్రమే. కానీ చేతిలో డబ్బు లేకనో, ఆస్పత్రులు చేర్చుకోకనో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి దారుణ పరిస్థితులను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త'పీఎం రాహత్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Related News
Comments
Login to leave a comment
















