Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమలలో సామాన్యులకు మరో దర్శన అవకాశం..
By TodayTelugu Desk1 min read0 views

తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు. టీటీడీ సామాన్యులకు దర్శనాలు కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తోమాల సేవ సమయంలో కూడా దర్శనాలకు సామాన్య భక్తులకు అవకాశం కల్పించనుంది. భక్తుల రద్దీని తగ్గించేందుకు, వేగంగా దర్శనాలు కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
Related News
Comments
Login to leave a comment











