Toll Plaza: వాహనదారులకు గుడ్న్యూస్.. ఇక టోల్ గేట్ వద్ద ఆగే పనిలేదు.. రయ్ అంటూ దూసుకెళ్లడమే!
By TodayTelugu Desk1 min read0 views

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై టోల్ గేట్ల వద్ద ఆగే పనిలేకుండా వాహనం నెంబర్ ఆధారంగానే టోల్ను కట్చేసుకునే కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది. 2027 నాటికి దేశవ్యాప్తంగా అన్ని ఫిజికల్ టోల్ ప్లాజాలను తొలగించి, నూతన శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ టోలింగ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
Related News
Comments
Login to leave a comment















