గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. అలాగే పార్తీబన్ విలన్ గా మెప్పించారు.