నవతెలంగాణ-హైద‌రాబాద్‌: మూడో ద‌ఫా ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం సిద్ద‌మైన విష‌యం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ మూడో దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వ‌చ్చే నెల 21 నుంచి తెలంగాణ‌లో స‌ర్ ప్ర‌క్రియ మొద‌లు కానుంది. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డిని […]

The post బండి సంజయ్, కిషన్ రెడ్డి దొంగ ఓట్లతోనే గెలిచారు: కాంగ్రెస్ appeared first on Navatelangana.