నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఢిల్లీ సీఎం రేఖ గుప్తా పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు రక్ష‌ణ లేకుండా పోయింది. టీ తాగుతున్న యువ‌తుల‌పై ఓ అల్ల‌రిమూక దాడి చేసింది.వారి దుస్తులు చింపి, అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నెహ్రూ ప్లేస్‌లోని ఓ టీ షాప్ దగ్గర ఇద్దరు యువతులు టీ తాగుతున్నారు. అటు వైపు వెళుతున్న యువకుల గ్యాంగ్ టీ తాగుతున్న యువతులపై […]

The post ఢిల్లీలో దారుణం..యువ‌తుల‌పై అల్ల‌రిమూక దాడి appeared first on Navatelangana.