
5009 articles


నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలోని పాఠశాలల్లో హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులు హిజాబ్తో పాటు జనివారం, తలపాగా వంటి మత, సంప్రదాయ చిహ్నాలను ధరించేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు 2022లో గత బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నిషేధ ఉత్తర్వులను రద్దు చేసింది. విద్యాశాఖ ఖరారు చేస్తున్న కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు తమ యూనిఫాంతో పాటు జనివారం, తలపాగా, రుద్రాక్ష, శివధార, హిజాబ్, స్కార్ఫ్ వంటివి ధరించి తరగతులకు, పరీక్షలకు […] The post కర్ణాటకలో హిజాబ్పై నిషేధం ఎత్తివేత.. appeared first on Navatelangana.








భారతదేశం ఆత్మ గ్రామాల్లో ఉందని, ఆ గ్రామాలకు వెన్నెముక వ్యవసాయమని మనం దశాబ్దాలుగా వల్లెవేస్తున్నాం. రైతే రాజు అన్న నినాదం గోడలమీద అక్షరాలకే పరిమితమైంది తప్ప, క్షేత్రస్థాయిలో రైతు పరిస్థితి నేటికీ అగమ్యగోచరంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఒక లాభసాటి పరిశ్రమగా మారుతూ.. అత్యాధునిక సాంకేతికతతో అద్భుతాలు సృష్టిస్తుంటే, మన దేశంలో మాత్రం సాగు ఇంకా జూదంలాగే మిగిలిపోయింది. సారవంతమైన నేలలు, సమృద్ధిగా నీటి వనరులు, ఆరుగాలం కష్టపడే రైతాంగం ఉన్నప్పటికీ.. సరైన దిశానిర్దేశం, ఆధునీకరణ లేకపోవడంవల్ల మన వ్యవసాయం ‘నేల విడిచి సాము’ చేస్తున్న చందంగా తయారైంది. ప్రపంచ మార్కెట్లో ఇతర దేశాలు తమ వ్యవసాయ ఉత్పత్తులతో సత్తా చాటుతున్న వేళ, మనం మాత్రం ఇంకా సాంప్రదాయ పద్ధతులకే పరిమితం కావడం ఆందోళన కలిగించే విషయం. ఆధునీకరణ, యాంత్రీకరణ అనేవి నేడు సౌకర్యాలు కాదు, అత్యంత ఆవశ్యకత. ఇజ్రాయెల్ వంటి చిన్న దేశాలు నీటి ఎద్దడి ఉన్నా, ఎడారి నేలల్లో కూడా సాంకేతికతతో సిరులు పండిస్తున్నాయి. డ్రోన్ల వినియోగం, ప్రిసిషన్ ఫార్మింగ్ (ఖచ్చితత్వ వ్యవసాయం), సెన్సార్ల వాడకంతో ఆ దేశాలు తక్కువ ఖర్చుతో గరిష్ట దిగుబడిని సాధిస్తున్నాయి. కా

నవతెలంగాణ-హైదరాబాద్ : గుజరాత్లోని రాజ్కోట్-చోటిలా హైవేపై సాంగాణి గ్రామం సమీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అహ్మదాబాద్ నుండి రాజ్కోట్ వైపు వెళ్తున్న ప్రయివేటు బస్సు, ముందు వెళ్తున్న తార్ ట్యాంకర్ను ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి సుమారు 1:30 నుండి 2 గంటల మధ్యలో ట్యాంకర్ టైర్ పేలి నియంత్రణ తప్పడం, వెనుక నుంచి […] The post ప్రయివేటు బస్సు- తార్ ట్యాంకర్ ఢీ.. నలుగురు సజీవదహనం appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాంగ్లోయ్ ప్రాంతంలో కదులుతున్న ప్రయివేట్ బస్సులో ఒక మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. లైంగికదాడికి ఉపయోగించిన బస్సును కూడా స్వాధీనం చేసుకున్నట్లు గురువారం వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పితంపుర మురికివాడలో నివసించే బాధితురాలు మంగోల్పురిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మే 11న (సోమవారం) రాత్రి పని […] The post కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక లైంగికదాడి.. appeared first on Navatelangana.


అమరావతి: శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఒడిశావాసులు మృతి చెందారు. డివైడర్ ను దాటి అవతలి వైపు వస్తున్న లారీని వ్యాను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కొండతెంబూరు కూడలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నవతెలంగాణ-హైదరాబాద్ : విహార నౌకల్లో వరుసగా వైరస్లు వ్యాపిస్తున్న ఘటనలు పర్యాటకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ‘యాంబిషన్’ అనే క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ వ్యాప్తి చెందడంతో ఫ్రాన్స్లో కలకలం రేగింది. సుమారు 1700 మంది ప్రయాణికులు, సిబ్బందితో బెల్ఫాస్ట్ నుంచి స్పెయిన్కు వెళ్తున్న ఈ నౌకను ఫ్రాన్స్లోని బోర్డెక్స్ పోర్టులో అధికారులు నిలిపివేశారు. నౌకలోని సుమారు 50 మంది ప్రయాణికులు వాంతులు, విరేచనాల వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఫ్రెంచ్ ఆరోగ్య అధికారులు నౌకను […] The post క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం..1700 మందికి క్వారంటైన్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వయోవృద్ధులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్లచెరువులో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను స్వయంగా స్వీకరించారు. ప్రజల […] The post కొత్త ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్.. appeared first on Navatelangana.

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఐపిఎల్ సీజన్ 19లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది. 12 మ్యాచుల్లో 8 విజయాలను అందుకుని ప్లేఆఫ్ బెర్త్ను దాదాపు సొం తం చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరుసగా ఐదు మ్యాచుల్లో నెగ్గి ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తోంది. విధ్వంసక బ్యాటర్లతో కూడిన సన్రైజర్స్ను కిందటి మ్యాచ్లో 82 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 168 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని సాధించిన విజయం జట్టు ఆత్మవిశ్వాసా న్ని రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందే హం లేదు. కెప్టెన్ శుభ్మన్ గిల్ జట్టును ముం దుండి నడిపిస్తున్నాడు. బ్యాట్తోనే కాకుండా అసాధారణ కెప్టెన్సీతో టీమ్కు అండగా నిలుస్తున్నాడు. జట్టు విజయాల్లో గిల్దే ప్రధాన పాత్ర అని చెప్పక తప్పదు. సహచరుడు సాయి సుదర్శన్తో కలిసి పలు మ్యాచుల్లో జట్టుకు శుభారం భం అందించాడు. ఇక సాయి కూడా అత్యంత నిలకడైన బ్యాటింగ్తో జట్టును ఆదుకుంటున్నా డు. ఇప్పటికే సీజన్లో 500 పరుగుల మార్క్ను అందుకున్నాడు. జోస్ బట్లర్, నిషాంత్ సంధు, వాషింగ్టన్ సుందర్, హోల్డర్, రాహుల్ తెవాటి యా తదితరులు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాటర్

బ్యాంకాక్: థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, కిదాం బి శ్రీకాంత్, లక్షసేన్లు శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల విభాగం తొలి రౌం డ్లో సింధు 219, 2112 తేడాతో చైనీస్ తైపీకి చెందిన టంగ్ సియోను ఓడించింది. పురుషుల వి భాగంలో అగ్రశ్రేణి షట్లర్ లక్షసేన్ 2116, 2117తో సింగపూర్కు చెందిన జాసన్పై విజ యం సాధించాడు. మరో పోటీలో శ్రీకాంత్ 2114, 2115తో లో కీన్ (సింగపూర్)ను చిత్తు చేసి ముందంజ వేశాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ విజయం సాధించింది.
– టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్రనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ : ప్రధాని మోడీ అన్ని విషయాల్లోనూ ప్రజల నడ్డి విరుస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర విమర్శించారు. ఇటీవల పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన సభలో ఆయన ప్రజలనుద్దేశించి చేసిన సూచనలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్లో రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ… కేంద్రంలోని మోడీ సర్కారు బంగారంపై 10 శాతం సుంకాలను విధించిందని గుర్తు […] The post ప్రజల నడ్డి విరుస్తున్న ప్రధాని మోడీ… appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో మరోసారి నెత్తురు పారింది. కాంగ్పోక్పి జిల్లాలో గుర్తు తెలియని దుండగులు జరిపిన మెరుపుదాడిలో ముగ్గురు చర్చి నేతలు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రాష్ట్రంలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయా సంఘాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో పాటు బంద్కు పిలుపునిచ్చాయి. థాడౌ బాప్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు చురచంద్పూర్లో జరిగిన ఒక సమావేశంలో పాల్గొని రెండు వాహనాల్లో తిరిగి వస్తున్నారు. బుధవారం కాంగ్పోక్పి-చురచంద్పూర్ […] The post మణిపూర్లో ముగ్గురు చర్చి ఫాదర్ల కాల్చివేత..తీవ్ర ఉద్రిక్తత appeared first on Navatelangana.