
5026 articles







న్యూఢిల్లీ /తిరువంతపురం ః కేరళలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి పేరును గురువారం ప్రకటిస్తారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు దేశ రాజధాని ఢిల్లీలో తెలిపాయి. రాష్ట్రంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ సారధ్య యుడిఎఫ్ ఘన విజయం సాధించింది. ఫలితాలు వెలువడి వారం రోజులు అయినా ఇప్పటికి కాంగ్రెస్ నేత ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనేది తేలలేదు. దీనితో విషయంపై పలు రకాల వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. ఈ దశలో పార్టీ నేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. పలురు నేతలతో సమావేశాలు జరిపారు. రెండు రోజులుగా ఢిల్లీలోని సోనియా గాంధీ జనప్ నివాసం సందడిగా మారింది. కేరళ పిసిసి మాజీ నేతలతో, పలువురు సీనియర్ నాయకులు, కొందరు ఎమ్మెల్యేలతో రాహుల్, ఖర్గేలు మాట్లాడారు. తరువాత కాంగ్రెస్ నేత కె మురళీథరన్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. అంతా కొలిక్కి వచ్చిందని , మరికొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తారని, గురువారం యుడిఎఫ్ ప్రభుత్వం ఖరారు అవుతుందని స్పష్టం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయా రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల నియామకాలు, ప్రభుత్వ ఏర్పాట్లు జరిగిపోయ్యాయి. అయితే స్పష్టమైన మెజార్టీతో యుడిఎఫ్ విజయం దక్కించుకున్నప్పటికీ కేరళ

పశ్చిమాసియా రణజ్వాలలతో దేశం ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతుండడంపై ప్రధాని నరేంద్ర మోడీ గత ఆదివారం హైదరాబాద్ బహిరంగ సభలో ప్రజలకు ‘పొదుపు’ పిలుపు ఇచ్చారు. ప్రజలు పెట్రోలు, డీజిల్ ఆదాకోసం ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశీ పర్యటనలు వద్దని, ఎలక్ట్రిక్ వాహనాలనే వాడాలని, బంగారం కొనుగోలు చేయరాదని, ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ పాటించాలని సూచించారు. ఫిబ్రవరి 28నుంచి పశ్చిమాసియా భగ్గుమంటుంటే భారత ప్రధాని మోడీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభ నివారణకు పొదుపు సూచనలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఎప్పుడో తీసుకోవలసిన ఈ జాగ్రత్తలు ఎన్నికలు ముగిసేవరకు ఊరుకుని ఇప్పుడు ఎలుగెత్తి ప్రబోధించడం ఎంతవరకు ప్రయోజనం కలిగిస్తుంది? అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇది తగిన సమయమే అన్న అభిప్రాయం కలుగుతోంది. మొదట్లో ఈ యుద్ధం కొన్నిరోజుల్లో పరిసమాప్తం అవుతుందని అనుకున్నారు. కానీ అటు ఇరాన్, మరోవైపు అమెరికా రెండుకు రెండు దేశాలు మొండికెత్తడంతో ఎప్పటికి యుద్ధం ముగుస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 7న కాల్పుల విరమణ కుదిరినప్పటికీ ఆసియా ప్రాంతంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేటంతటి సుస్థిర శాంతి ఏర్పడు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను ఏకంగా 15 శాతం పెంచింది. ఈ నిర్ణయం తక్షణం ఈ రోజు (13వ తేదీ) నుంచే అమలులోకి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం క్రమేపీ మన దేశపు ఆర్థిక స్థితిపై చూపుతున్న ప్రభావం, సంక్షోభ దశకు చేరకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. ప్రత్యేకించి చమురు , వంటగ్యాసు సరఫరాల గొలుసుకట్టు క్రమానికి విఘాతం ఏర్పడటంతో వీటి కొనుగోళ్ల రేటు ఆకాశం అంటింది. ఈ పరిస్థితితో మన విదేశీ మారక ద్రవ్యం నిల్వల పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడింది. ఫారెక్స్ రిజర్వ్పై పెరిగిన ఒత్తిడి నివారణకు తక్షణ రీతిలో బంగారం వెండి దిగుమతి సుంకాలను పెంచినట్లు నిర్థారణ అయింది. నిత్యావసరం కాని వాటి దిగుమతులను నియంత్రించే చర్యల్లో భాగంగా నిర్థిష్ట ఆర్థిక సూత్రాలకు అనగుణంగా ఇప్పుడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు బంగారం వెండిపై దిగుమతి సుంకాలు 6 శాతం వరకూ ఉంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిని 15 శాతం పెంచారు. దీనితో బహిరంగ మార్కెట్లో బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతాయి. బంగారంతో ముడివడి ఉన్న భారతీయుల సెంటిమెంట్పై ఈ చర్య విపరీత

“ఎన్నికలైపోయినాక ఒక విషాదాంత ప్రహసనం ముగిసిపోయినట్టుంటుంది... దేశం పరాయివాడి పాలనలోకి వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది... మనల్ని ఎవరో వెక్కిరిస్తున్నట్టు, ఎవరో మనల్ని చూసి నవ్వినట్టుంటుంది... మన మీద మనకే అసహ్యం వేస్తుంది... కొంత రోత పుడుతుంది. మన బుద్ధి గడ్డి తింటున్నదని తెలిసి సిగ్గేస్తుంది. ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత, గుడారాలు పీకేసిన మీదట, పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తర్వాత తుపాకీ ఇంకా మనకే గురిపెట్టి వుందని తెలుస్తుంది. మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది. ఈ మొహం మరో అయిదేళ్ల వరకు ఎవరికీ చూపించలేం గదా అనిపిస్తుంది. దిగులేస్తుంది.” మహానుభావుడు కెఎన్వై పంతంజలి నాలుగు దశాబ్దాల కింద (ఉదయం దినపత్రిక, 29.12.1984) అన్న అక్షర సత్యమైన మాటలివి. పరిస్థితిలో ఇప్పుడు పెద్దగా మార్పేమీ లేదు. అదే భావన అత్యధికుల్లో! సదరు ఎన్నికలకు ముందు కొన్ని సర్వేలు, పరిశీలనలు, అంచనాలు వస్తుంటాయి, మరి వాటి పరిస్థితేంటి? అసలు ఫలితాలు వచ్చాక ప్రతి సర్వే సంస్థ విశ్లేషించుకోవాలి! తమ అంచనాలు కరెక్టయితే అవి ఎలా వచ్చాయి? శాస్త్రీయ పద్ధతుల్ని స్థిరీకరించాలి. తప్పయితే ఎక్కడ, ఎలా లెక్క తప్పింది? సమీక్షించుకోవాలి. సర్వ

తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాల వరకు వాడవాడలా ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికెళ్లి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా చదువు మానేసిన విద్యార్థులను తిరిగి బడిలోకి తీసుకురావడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. మే 14వ తేదీ నుండి నిర్వహిస్తున్న బడి బాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడం, డ్రాప్ అవుట్లను తగ్గించడం, విద్యపై చైతన్యం తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను అధికారులు, ఉపాధ్యాయులు ఇప్పటికే సంప్రదించారు. బడి బాట కార్యక్రమాన్ని తొలుత తల్లిదండ్రుల సమావేశాలతో ప్రారంభించి సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలతో ఒక ఉత్సవంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ క్లాస్రూములు, ఇంగ్లీష్ మాధ్యమ బోధన, ప్రీ-ప్రైమరీ తరగతుల ఏర్పాటు వంటి చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో విద్యార్థు

న్యూఢిల్లీ: చెప్పడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నుంచి తమ స్థాయిలో పొదుపు చర్యలు చేపట్టారు. కాన్వాయ్ సైజ్ తగ్గించారు. ఇప్పుడు కేవలం రెండు వాహనాల కాన్వాయ్తోనే పర్యటించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశ ఆర్థిక రంగం క్లిష్ట పరిస్థితిలో పడుతోందని ప్రజలు పొదుపు పాటించాలని హైదరాబాద్లో ఇటీవల జరిగిన సభలో ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు . ఇప్పుడు దీనిని ఆయన తరువాత అసోం, గుజరాత్ పర్యటనల దశలో కాన్వాయ్ సంఖ్యను కుదించుకోవడం ద్వారా నిరూపించారు. అయితే అత్యవసరం అయిన భద్రతా ఏర్పాట్ల జోలికి వెళ్లకుండా కాన్వాయ్ కుదింపు జరిగింది. తమ కాన్వాయ్లోకి డీజిల్ పెట్రోలు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని ప్రధాని సూచించారు ఈ మేరకు వెంటనే తగు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాదారణంగా ప్రధాని కాన్వాయ్లో మెర్సిడెస్ అల్ట్రా లగ్జరీ కార్లు , రేంజ్ రోవర్లు , టయోటా ఫార్యునర్లు, ఎస్కార్ట్ కార్లు , జామరు యూనిట్లు వంటివి 15 వరకూ ఉంటాయి. అయితే వీటిలో సగానికి సగం తగ్గించాలని ప్రధాని బుధవారం ఉదయం ప్రత్యేక రక్షణ బృందం (ఎస్పిజి)కి సూచించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కాన్వాయ్ తగ్గింపు జరిగింది. అయితే ప్రోటోకాల్

మన తెలంగాణ/హైదరాబాద్ : భవిష్యత్ తెలంగాణకు వరంగల్,కరీంనగర్, ఖమ్మం కారిడార్ చాలా కీలకమని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎంసిఆర్హెచ్ఆర్డి బోధి పెవిలియన్లో మెగా గ్రోత్ కారిడార్పైన బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సిఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి,ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ను డిఫెన్స్ ఆధ్వర్యం లో ఏర్పాటు కాబోతుందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ పోల్స్, రోడ్స్, ఎస్టిపి లు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి,ఈవీ వంటి అంశాల పైన ప్రతి చోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు పోవాలని సూచించారు.ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుచేయాలని, అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలని సూచించారు. రాబోయే ఎయిర్ పోర్టులను దృష్టి లో ఉంచుకొని రోడ్లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ల నిర్మాణంలో సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలన్నారు. లీజ్కు త

మనతెలంగాణ, సిటిబ్యూరో: పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథ్ పోలీసుల విచారణకు బుధవారం డుమ్మా కొట్టాడు. పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాని భగీరథ్, పోలీసులకు మెయిన్ చేశాడు. తాను విచారణకు హాజరవుతానని రెండు రోజులు సమయం కావాలని, ఈ నెల 15వ తేదీన పోలీసుల ఎదుట హాజరై అన్ని వివరాలు చెబుతానని మెయిల్లో పేర్కొన్నాడు. వ్యక్తిగత ఇబ్బందుల వల్ల విచారణకు హాజరు కావడం సాధ్యం కాలేదని పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు తనకు సమయం కావాలని పోలీసులను కోరాడు. కీలక ఆధారాలతో విచారణకు వస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. విచారణకు హాజరై అవసరమైన సమాచారం, పత్రాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా, తక్కువ సమయం ఉండడం వల్ల హాజరు కాలేదని లేఖలో పేర్కొన్నారు. తనపై, తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు తప్పుడువంటూ లేఖలో భగీరథ్ తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు కోసం రెండు రోజుల సమయం మంజూరు చేయాలంటూ సిట్కు విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయిభగీరథ్పై పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే.తన కూతురిని(17) వివాహం చే
బక్రీద్ సందర్భంగా అన్ని జాగ్రత్తలూ తీసుకోండిజిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లకు వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ ఆదేశంపాల్గొన్న ప్రభుత్వ కార్యదర్శులు జయేశ్ రంజన్, ఇలం బర్తినవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిబక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ సి.వి ఆనంద్ ఆదేశించారు. బుధవారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక […] The post శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు appeared first on Navatelangana.
– విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి గుడికి వెళ్లడం తప్పనిసరేం కాదు : సుప్రీంకోర్టు– విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించుకున్నా సరిపోతుందని వ్యాఖ్యన్యూఢిల్లీ : హిందూయిజం అనేది జీవన విధానమని, ఈ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి గుడికి వెళ్లడం లేదా పూజలు చేయడం తప్పనిసరేం కాదని తొమ్మిది మంది న్యాయమూర్తుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. హిందూయిజంపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించుకున్నా సరిపోతుందని తేల్చి చెప్పింది. కేరళలోని శబరిమల ఆలయం సహా […] The post హిందూయిజం ఒక జీవన విధానం appeared first on Navatelangana.
– భూమి సారవంతం పెరిగే అవకాశం– దీర్ఘకాలిక లాభాలను అందించే చర్య– వానపాముల పెరుగుదలతో మరింత ప్రయోజనం– చీడపీడల నివారణ జరిగి పెట్టుబడి తగ్గే అవకాశం– వేసవిలో దుక్కి దున్నించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్మండుటేసవిలో భూములను దుక్కి దున్నించడం ద్వారా భూమికి బలం చేకూరి రైతులకు అధిక లాభాలు తెచ్చిపెట్టే అవకాశముంది. ఈ ప్రక్రియ రైతులకు దీర్ఘకాలిక లాభాలను అందించే కీలక వ్యవసాయ యాజమాన్య చర్యగా వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పంటల […] The post వేసవిలో దుక్కి దున్నిస్తే.. లాభం రైతుకే appeared first on Navatelangana.

న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. వరితో పాటు పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. దేశంలో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిని పెంచడంతో పాటు ఎల్ఎన్జీ, యూరియా, మెథనాల్ దిగుమతులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన యూనియన్ క్యాబినెట్ బుధవారం కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు రూ.37,500 కోట్ల ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించనున్నట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్మాట్లాడుతూ, ఈ పథకం కింద సుమారు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 75 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేసే ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. “భారత్ ప్రపంచంలోనే ఎక్కువ బొగ్గు నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటి. మనకు 401 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇవి వచ్చే 200 సంవత్సరాలకు సరిపోతాయి. బొగ్గు నుంచి గ్యాస్ను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించాం. 75 మిలియన్ టన్
భగ్గుమన్న బంగారం, వెండి ధరలుసామాన్యులు కొనడం గగనమే3.5 కోట్ల మంది ఉపాధికి ముప్పు! న్యూఢిల్లీ: ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. దేశంలో బంగారం, వెండి దిగుమతులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో దిగుమతి సుంకాన్ని 6 శాతం నుండి ఏకంగా 15 శాతానికి పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచే ఈ పెంపు అమలులోకి రావడంతో మధ్యతరగతి ప్రజల బంగారు కల మరింత భారంగా మారింది. పశ్చిమాసియా ఘర్షణల […] The post అపరంజిపై 15 శాతం సుంకం వాత appeared first on Navatelangana.
రూ.30 లక్షలకు ప్రశ్నాపత్రం కొనుగోలు! గురుగ్రామ్ వైద్యుడి నుంచి పొందిన రాజస్తాన్ సోదరులుపరీక్షకు వారం ముందే ఈ వ్యవహారంసికార్ కేంద్రంగా దేశవ్యాప్తంగా లీక్దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలుఇప్పటికి ఐదుగురి అరెస్ట్ న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ-2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరమవుతోంది. రాజస్తాన్లోని జామ్వా రామ్గఢ్కు చెందిన మంగీలాల్, దినేష్ బివాల్ అనే ఇద్దరు సోదరులు పరీక్షకు వారం ముందే హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు […] The post నీట్ పై కదులుతున్న డొంక appeared first on Navatelangana.

202627 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు 14 పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం ఆమోదం తెలి పింది. ఇందుకు రూ. 2.6 లక్షల కో ట్లు కేటాయించారు. ఇందులో సా ధారణ వరి ఎంఎస్పీని క్వింటాల్కు రూ. 72 పెంచి రూ.2,441గా నిర్ణయించింది. ఏ- గ్రేడ్ వరి ఎంఎస్పీని రూ.2,461గా ఖరారు చేసింది. దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడం లక్ష్యంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, పత్తి పంటలకు భారీగా ఎంఎస్పీ పెంపు ప్రకటించింది. పొద్దుతిరుగుడు గింజలకు క్వింటాల్కు అత్యధికంగా రూ.622 పెంచి రూ.8,343గా నిర్ణయించారు. పత్తి మధ్యస్థ రకం ఎంఎస్పీని రూ.557 పెంచి రూ.8,267గా, పొడవైన నారు రకాన్ని రూ.8,667గా ఖరారు చేశారు. నైజర్సీడ్కు రూ.515 పెంపుతో రూ.10,052గా, నువ్వులకు రూ.500 పెంపుతో రూ.10,346గా ఎంఎస్పీ నిర్ణయించారు. ఇతర నూనెగింజల్లో సోయాబీన్ (పసుపు) ఎంఎస్పీని రూ.380 పెంచి రూ.5,708గా, వేరుశెనగను రూ.254 పెంచి రూ.7,517గా ఖరారు చేశారు.పప్పుధాన్యాల్లో కందిపప్పు (తూర్/అర్హర్) ఎంఎస్పీని రూ.450 పెంచి రూ.8,450గా, మినుములను రూ.400 పెంచి రూ.8,200గా నిర్ణయించారు. పెసర ధరను కేవలం రూ.12 పెంచి రూ.8,780గా ఖరారు చేశారు. ఇతర ధా
ఎఎఫఐ జాతీయ సహాయ కార్యదర్శిఎం.డీ అతిక్ అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నాగరాజుకేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలిఎసఎఫఐ వినూత్ననిరసన నవతెలంగాణ – ముషీరాబాద్నీట్-2026 ప్రశ్నాపత్రం లీకేజీ అక్రమాలు వెలుగులోకి రావడం కేంద్ర ప్రభుత్వ ఘోర వైఫల్యమఁ ఎసఎఫఐ జాతీయ సహాయ కార్యదర్శి ఎండీ అతిక్ అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నాగరాజు తీవ్రంగా విమర్శించారు. నీట్ను పారదర్శకంగా ఁర్వహించడంలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ […] The post నీట్ లీకేజీ మోడీ అసమర్థ పాలనే appeared first on Navatelangana.
విదేశాలకు పారిపోకుండా చర్యలు చేపట్టాలిబాధితురాలికి న్యాయం చేయాలిఆంధ్రాకు డబ్బులిచ్చి…తెలంగాణకు పొదుపు సూత్రాలు చెప్పిన పీఎం : కల్వకుంట్ల కవితనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమెమాట్లాడారు. బండి భగీరథ్ పై గంభీరమైన ఆరోపణలు వచ్చినప్పటికీ […] The post బండి సంజయ్ కుమారుడి పైలుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలి appeared first on Navatelangana.