Andhra: మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా..

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడిలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మస్కిటో (దోమల కాయిల్) కాయిల్ అంటుకొని చనిపోయినట్లు పేర్కొంటున్నారు. అయితే.. స్థానికులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Related News

Latest News
Ustaad Bhagat Singh: అదొక్క మార్పు చేసి ఉంటే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకా బాగా ఆడేది.. పవన్ సినిమాపై పరుచూరి
about 1 hour ago
Latest News
ఐశ్వర్యం, సకల శుభాల కోసం శక్తివంతమైన మహామంత్రాలు.. ఇలా పఠిస్తే జీవితమే మారిపోతుంది
about 1 hour ago
Latest News
ఓరీ దేవుడో ఇదేందిరా సామీ..! సాలీడు అనుకుంటే సర్రున దూసుకొచ్చి ప్రాణం తీస్తుంది? ఈ పాము ప్లాన్ తెలిస్తే..
about 1 hour agoComments
Login to leave a comment