Andhra Pradesh: ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. నిధులు వచ్చేశాయ్..

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం శుభవార్త అందించింది. ఏపీలోని కూలీలకు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.1805 కోట్లు రిలీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కూలీలకు సకాలంలో నిధులు చెల్లించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. అయితే ఈ పథకంలో కేంద్రం ఇటీవల మార్పులు చేసింది.
Related News
Comments
Login to leave a comment















