ఉపాధి హామీ కూలీలకు కేంద్రం శుభవార్త అందించింది. ఏపీలోని కూలీలకు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.1805 కోట్లు రిలీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కూలీలకు సకాలంలో నిధులు చెల్లించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. అయితే ఈ పథకంలో కేంద్రం ఇటీవల మార్పులు చేసింది.