“ఒక్క అంగుళం భూమి కూడా కోల్పోలేదు”.. రాహుల్ గాంధీ విమర్శలకు జనరల్ నరవాణే స్ట్రాంగ్ కౌంటర్!

భారత మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భారత్-చైనా సరిహద్దు వివాదం, తన పుస్తకంపై వస్తున్న ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ, సరిహద్దుల భద్రత, రాజకీయ విమర్శలపై ఆయన తన గళాన్ని విప్పారు. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం విషయం గురించి ప్రస్తావించారు.
Related News
Comments
Login to leave a comment












