రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా అర్హులైనవారికి కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపింది. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు.