Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. తిరుపతికి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్..!
By TodayTelugu Desk1 min read10 views

Vande Bharat Express: తిరుపతి నుంచి రైలు అనుసంధానాన్ని విస్తరించి, మెరుగుపరచాలన్న ఎంపీ అభ్యర్థన మేరకు నైరుతి రైల్వే రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో ఈ ప్రతిపాదనను చేర్చారు. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నందుకు రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓకు గురుమూర్తి ధన్యవాదాలు..
Advertisement
Advertisement
Related News
Comments
Login to leave a comment













