Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే ప్రయాణం.. రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
By TodayTelugu Desk1 min read0 views

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే మార్గాన్ని కూడా ఖరారు చేసింది. దేశంలో తొలి స్లీపర్ రైలును హౌరా-గువహతి మధ్య ప్రారంభమైంది. త్వరలోనే మరిన్ని రైళ్లు రానున్నాయి.
Advertisement
Advertisement
Related News

Latest News
Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఇదే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

Latest News
Bigg Boss 10 Telugu : బిగ్ బాస్లోకి యంగ్ రైటర్.. హౌస్లోకి ఆమె ఎంట్రీ పక్కనా.?

Latest News
Ration Card: రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి కేంద్రం సూపర్ గుడ్ న్యూస్.. కొత్త కార్డులపై ప్రకటన..
Comments
Login to leave a comment









