Video: ఇద్దరిపై 20 మంది ఎటాక్.. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు! గొడవేంటంటే..?
By TodayTelugu Desk1 min read4 views

హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ జెప్టో ఉద్యోగుల మధ్య జీతం వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. జీతం తక్కువగా వచ్చిందని ఉద్యోగి ప్రశ్నించగా వాగ్వాదం పెరిగి దాడులు జరిగాయి. అల్తాఫ్ అనే ఉద్యోగిపై ఇద్దరు దాడి చేయగా, ఆ తర్వాత అల్తాఫ్ స్నేహితులతో తిరిగి దాడి చేశాడు.
Related News

Latest News
Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఇదే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

Latest News
Bigg Boss 10 Telugu : బిగ్ బాస్లోకి యంగ్ రైటర్.. హౌస్లోకి ఆమె ఎంట్రీ పక్కనా.?

Latest News
Ration Card: రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి కేంద్రం సూపర్ గుడ్ న్యూస్.. కొత్త కార్డులపై ప్రకటన..
Comments
Login to leave a comment






