
లూథియానా: పంజాబ్లోని లూథియానాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా దీనికి సంబంధించిన సిసిటివి దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బిఆర్ఎస్ నగర్లోని ఓ పిజ్జా షాపులోకి ప్రవేశించిన దుండగులు పిస్టళ్లతో కాల్పులు జరిపారు. మూడు సెకన్లలో మూడు రౌండ్లు కాల్చారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు, సిబ్బంది ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#Breaking: Firing at a pizza outlet in the posh BRS Nagar area of #Ludhiana .
— International Leaks (@Internl_Leaks) August 19, 2026
An Instagram page named 'Gopi Lahoriya Group' has claimed responsibility for the incident.
The police have registered an FIR and begun investigating the CCTV footage and social media post.
#Punjab pic.twitter.com/kWIdnjHgYT








