🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5570 articles

క్రికెట్‌లో కలకలం..జైస్వాల్‌, ష‌ఫాలీ వ‌ర్మ‌ల‌కు నోటీసులు
Telangana

క్రికెట్‌లో కలకలం..జైస్వాల్‌, ష‌ఫాలీ వ‌ర్మ‌ల‌కు నోటీసులు

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత క్రికెట్‌లో కలకలం రేగింది. టీమిండియా యువ సంచలనాలు, స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. డోప్ టెస్టింగ్ కోసం నిర్దేశిత సమయంలో అందుబాటులో లేకపోవడంతో ‘వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్’ కింద వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై బీసీసీఐ, ఐసీసీలకు కూడా ‘నాడా’ సమాచారం అందించింది. నాడా నిబంధనల ప్రకారం ‘రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్‌టీపీ)’లో ఉన్న క్రీడాకారులు […] The post క్రికెట్‌లో కలకలం..జైస్వాల్‌, ష‌ఫాలీ వ‌ర్మ‌ల‌కు నోటీసులు appeared first on Navatelangana.

Admin8 days ago👁 0
విజయ్ని ముప్పతిప్పలు పెడుతున్న.. ఈ ఇద్దరు VCK ఎమ్మెల్యేల మెజారిటీలు ఎంతో తెలిస్తే..
శ్రేయస్ అయ్యర్ కాదు.. టీ-20 కెప్టెన్‌గా సంజూ శాంసన్!
Telangana

శ్రేయస్ అయ్యర్ కాదు.. టీ-20 కెప్టెన్‌గా సంజూ శాంసన్!

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఐపిఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రస్తుతం టోర్నమెంట్ లీగ్ దశలో ఉంది. దీంతో ఎవరు ప్లేఆఫ్స్‌కి చేరుతారు. ఏ జట్టు కప్పుకొడుతుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఐపిఎల్ ముగిసిన తర్వాత భారత టి-20 జట్టులో కీలక మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్సీలో మార్పు జరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం టి-20 జట్టుకు సూర్యకుమయ యాదవ్ కెప్టెన్‌గా ఉన్నాడు. సూర్య కెప్టెన్సీలోనే ఈ ఏడాది భారత్ టి-20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ.. సూర్యను ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారట. అయితే ఇప్పుడు కెప్టెన్ రేసులో మరో పేరు వచ్చి చేరింది. అదే సంజూ శాంసన్. ప్రస్తుతం సంజు ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. మంచి ఫామ్‌లోనూ ఉన్నాడు. దీంతో సెలక్టర్లు సంజూ వైపు మొగగు చూపతారని విశ్లేషకుల అంచనా. మరి కెప్టెన్సీ సంజూకి లేదా శ్రేయస్‌కి ఇస్తారా.. లేదా సూర్యనే కొనసాగతాడా చూడాలి.

ఆర్టిసి బస్సు బోల్తా..40 మంది ప్రయాణికులకు గాయాలు
సువేందు అధికారి కేబినెట్ లో ఐదుగురు మంత్రులు వీరే
Pawan Kalyan:  నాని సినిమాకు బ్రేక్.. పవన్ కళ్యాణ్ 'OG 2' వేట మొదలుపెట్టిన సుజీత్!
హైదరాబాద్ లో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Telangana

హైదరాబాద్ లో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠ ఇప్పుడు హైదరాబాద్‌కు చేరింది. రాష్ట్రంలో ‘హంగ్’ ఏర్పడటంతో, ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరుగుతాయనే భయంతో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ తమ ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించింది. తమిళనాడులో సంక్షోభం సమసిపోయేంత వరకు వీరు హైదరాబాద్‌లోని ఒక రిసార్ట్‌లో బస చేయనున్నట్టు సమాచారం. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి తెలంగాణను సురక్షిత ప్రాంతంగా ఎంచుకుంది. […] The post హైదరాబాద్ లో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు appeared first on Navatelangana.

స్టాలిన్ ఇంత కుట్ర చేశారా..? కామ్రేడ్లు బయటపెట్టిన సీక్రెట్.. అందుకే కాంగ్రెస్ విజయ్కు మద్దతిచ్చిందా..!
Job News : సీఈఎల్ లో  ఈ 1 గ్రేడ్ పోస్టులు
కోటి రూపాయలు కూడబెట్టాలని ఉందా..? ఈ రెండు పోస్టల్ స్కీమ్స్ బెస్ట్.. 100% సేఫ్ ప్లాన్ ఇదే
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు!
Telangana

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు!

నవతెలంగాణ – హైదరాబాద్ :కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. బాలికకు ఆల్కహాల్ తాగించి లైంగికదాడి చేయించడంతో పేట్‌బషీరాబాద్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. 17 ఏండ్ల బాలికకు బండి సంజయ్ కుమారుడు బలవంతంగా మద్యం తాగించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో లైంగికదాడికి పాల్పడ్డాడని సమాచారం. దీంతో బాలిక రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించింది. చివరకు శుక్ర‌వారం రాత్రి బాధితురాలి […] The post కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు! appeared first on Navatelangana.

ప్రధాని మోదీ..ఈ పెద్దాయన కాళ్లు మొక్కారు..ఎవరీ మఖన్ లాల్ సర్కార్?
రేవంత్ రెడ్డి.. ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారు: హరీష్ రావు
Telangana

రేవంత్ రెడ్డి.. ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారు: హరీష్ రావు

హైదరాబాద్: తమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, బిఆర్ఎస్ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వచ్చే ఏడాది రాబోయే కరువును ఎదుర్కోవాలంటే మేడిగడ్డ రిపేర్లు వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ మంత్రుల హడావిడి చూసిన తర్వాత ఒక విషయం అర్థమవుతోందని, పని తక్కువ ప్రచారం ఎక్కువ అని చురకలంటించారు. మంత్రులకు వాగుడు తప్ప చేతలు శూన్యమని ఎద్దేవా చేశారు. ఎల్ నినో ప్రభావంతో కరువు వస్తుందని తెలిసినప్పుడు హడావిడిగా బాయి తవ్వినట్లు కాకుండా ముందస్తుగా మేడిగడ్డ రిపేర్లు చేయాలని సూచించారు. కానీ దాన్ని వదిలేసి తమ్మిడిహట్టి కడుతున్నట్లు పేపర్లకు ఫోజులిస్తున్నారని, కురచ బుద్ధితో బిఆర్ఎస్ పై బురద జల్లే కార్యక్రమం తప్ప వారు చేస్తున్నది శూన్యమని మండిపడ్డారు. 150 మీటర్ల ఎత్తులో నిర్మా

హైదరాబాద్ సిటీ ఆర్సీపురంలో విషాదం.. లిఫ్టులో ఇరుక్కొని బాలుడు మృతి
Vijay Deverakonda: రౌడీ గుండెలపై కాలుపెట్టిన కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న కొత్త ఫోటో..
విజయ్ 24 గంటల అల్టిమేటం : జనంలోకి వెళ్తాను..  ఇలాంటోళ్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటేనే భయంగా ఉంది
ఒరిస్సా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిష్ణు మొహంతి కన్నుమూత
సువేందు అనునేను..పశ్చిమబెంగాల్ సీఎంగా.. సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం
సువేందు అధికారి అనే నేను
Telangana

సువేందు అధికారి అనే నేను

కోల్ కతా : బెంగాల్ లో బిజెపి ప్రభుత్వం కొలువుదీరింది. పశ్చిమ బెంగాల్ తొలి బిజెపి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. సువేందుతో గవర్నర్‌ ఆర్ ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. 1971 తర్వాత కలకత్తాయేతర జిల్లా నుంచి సిఎం పదవికి సువేందు మొదటి వ్యక్తి కావడం గమనార్హం. కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, మంత్రులు రాజ్ నాథ్ సింగ్, జెపి నడ్డా, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్, ఎన్డియే పాలిత రాష్ట్రాల సిఎంలు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. ప్ర‌మాణ‌స్వీకారం చేసిన అనంత‌రం మోడీ ఆశీస్సులు సువేందు తీసుకున్నారు.

నువ్వు సూపర్ 'బాస్' గురూ.. తల్లిదండ్రులను టూర్‌కి తీసుకెళ్లమని సెలవులతో పాటు రూ.10వేలు క్యాష్
Job News : కోల్ ఇండియాలో 660 ట్రైనీ ఉద్యోగాలు : జస్ట్ బీఈ/బీ.టెక్ పాస్ అయితే చాలు..!
Ram Charan: చరణ్ లైనప్‌లో మరో క్రేజీ డైరెక్టర్.. హార్ట్ టచింగ్ స్టోరీతో బిగ్ ప్లాన్.. ఆ సెన్సిబుల్ మేకర్ ఎవరంటే?
విజయ్ బర్త్‌డే.. ప్రత్యేక పోస్టర్‌తో ‘రౌడీ జనార్ధన’ టీమ్ విషెస్
Telangana

విజయ్ బర్త్‌డే.. ప్రత్యేక పోస్టర్‌తో ‘రౌడీ జనార్ధన’ టీమ్ విషెస్

తన కెరీర్‌లో విభిన్నమైన సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్‌ని అలరిస్తూ వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడు నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘రౌడీ జనార్ధన’. కాగా, శనివారం విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌తో విషెస్ తెలిపింది. ఇందులో విజయ్ కూర్చొని ఉండగా.. హీరోయిన్ అతడి గుండెపై కాలు మోపి ఉండటం మనం చూడొచ్చు. ‘ప్రపంచంతో పోరాడతాడు.. ప్రేమకు లొంగిపోతాడు’ అంటూ ఈ పోస్టర్‌కి క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు.. మంచి లవ్ ట్రాక్ కూడా ఉంటుందని అర్థమవుతోంది. ఇక రవికిరణ్ కొలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తూర్పుగోదావరి ప్రాంతంలో 80వ దశకంలో సాగిన కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA