🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5570 articles

లక్షల మంది క్రెడిట్ కార్డ్స్ డేటా లీక్: AI చేసిన కోడింగ్ మిస్టేక్‌తో చిక్కుల్లో హ్యాకర్లు.. ఏమైందంటే?
ఓటమిని అంగీకరించిన మమతా.. బయో మార్చేశారు..
Telangana

ఓటమిని అంగీకరించిన మమతా.. బయో మార్చేశారు..

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో శనివారం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. తొలిసారి ఆ రాష్ట్రంలో బిజెపి సర్కార్‌ను ఏర్పాటు చేసింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మాజీ సిఎం మమతా బెనర్జీ ఈ నేపథ్యంలో తన ఓటమిని అంగీకరించారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని మమతా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన సిఎం పదవికి రాజీనామా చేయనని తేల్చి చెప్పేశారు. అయితే మే 7వ తేదీతో అసెంబ్లీ గడువు ముగియడంతో గవర్నర్ దానిని రద్దు చేశారు. తాజాగా బిజెపి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో దీదీ తన ఓటమిని అంగీకరిస్తూ.. ఎక్స్ ఖాతాలో బయోను మార్చేశారు. ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి(15వ, 16వ, 17వ విధాన్‌సభ)’గా ఆమె తన బయోని అప్‌డేట్ చేశారు. అంతకు ముందు అక్కడ ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి’ అని మాత్రమే ఉండేది.

విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
Telangana

విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

నవతెలంగాణ – ధర్పల్లిమండలంలోని సీతాయిపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహం ప్రతిష్ఠాపన మహోత్సవంలో శనివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ.. ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజల పై […] The post విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే appeared first on Navatelangana.

ఇష్టారాజ్యంగా ఫైబర్ కేబుల్ తవ్వకాలు
Telangana

ఇష్టారాజ్యంగా ఫైబర్ కేబుల్ తవ్వకాలు

-రోడ్లపై మట్టి.. వాహనదారులకు చుక్కలు-భద్రతా చర్యలు శూన్యం.. ప్రమాదాలకు ఆహ్వానం-స్పందించని అధికారులు..పెరుగుతున్న ఇబ్బందులునవతెలంగాణ – రాయికల్ పట్టణంలో ఓ ప్రైవేట్ సంస్థ చేపడుతున్న అండర్‌గ్రౌండ్ ఫైబర్ కేబుల్ తవ్వకాలు అస్తవ్యస్తంగా మారాయి.ప్రధాన రహదారులు,వ్యాపార సముదాయాలు,నివాస గృహాల ఎదుట ఎక్కడపడితే అక్కడ గుంతలు తవ్వుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తవ్వకాల సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో పాటు హెచ్చరిక బోర్డులు,బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు దారితీస్తోందని అంటున్నారు.తవ్విన గుంతలను సరిగా పూడ్చకపోవడంతో […] The post ఇష్టారాజ్యంగా ఫైబర్ కేబుల్ తవ్వకాలు appeared first on Navatelangana.

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అల్లీపూర్ విద్యార్థులు
Telangana

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అల్లీపూర్ విద్యార్థులు

నవతెలంగాణ-రాయికల్ఈ నెల 10న హన్మకొండలో నిర్వహించే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మండలంలోని అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు పోరండ్ల కిరణ్ కుమార్,పీడీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. అండర్-16 విభాగంలో శ్రీ హర్షవర్ధన్ లాంగ్ జంప్, బి.రిషి కుమార్, టి.నవదీప్ జావెలిన్ త్రోలో,అండర్-18 విభాగంలో డి.విశ్వేష్ లాంగ్ జంప్‌లో ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారు. ఎంపికైన విద్యార్థులను సర్పంచ్ […] The post రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అల్లీపూర్ విద్యార్థులు appeared first on Navatelangana.

జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటా
ముందస్తు నిర్ధారణ పరీక్షలతోనే క్షయ నివారణ సాధ్యం
డివిజన్ స్థాయిలో కూడా ప్రజావాణి కొనసాగింపు
Telangana

డివిజన్ స్థాయిలో కూడా ప్రజావాణి కొనసాగింపు

నవతెలంగాణ – జుక్కల్ జిల్లా స్థాయి మాదిరిగానే డివిజన్ స్థాయిలో కూడా ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జుక్కల్ ఎమ్మార్వో మారుతి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వారి సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల అవసరాల దృష్ట్యా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలు అందించాలని డివిజన్ స్థాయిలో నిర్వహించడం […] The post డివిజన్ స్థాయిలో కూడా ప్రజావాణి కొనసాగింపు appeared first on Navatelangana.

రోహిత్ శర్మకు చేదు అనుభవం.. కోట్ల విలువజేసే వాచ్ లాగే ప్రయత్నం..
Telangana

రోహిత్ శర్మకు చేదు అనుభవం.. కోట్ల విలువజేసే వాచ్ లాగే ప్రయత్నం..

టీం ఇండియా, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్‌ శర్మకి ఓ చేదు అనుభవం ఎదురైంది. రోహిత్ కారులో నుంచి అభిమానులకు అభివాదం చేస్తుండగా.. ఇద్దరు చిన్నారులు వచ్చి ఆయన చేతికి ఉన్న వాచ్‌ని లాగే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన హిట్ మ్యాన్ తన చేతిని లోపలకి తీసుకొని.. వాచ్‌ని లాగే ప్రయత్నం చేసిన వారిని మందలిస్తూ.. కారు అద్దాన్ని పైకి ఎత్తేశాడు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం వైరల్ అవుతోంది. రోహిత్ ధరించిన ఆ వాచ్ ఖరీదు రూ.3.25 కోట్లని తెలుస్తోంది. వాచ్ బ్రాండ్ పేరు రోలెక్స్ జిరాఫ్ అని సమాచారం. ఇక రోహిత్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు గాయం కారణంగా దూరమైన రోహిత్, ఎంఐ, లక్నోతో జరిగిన మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ.. ముంబైకి ఈ విజయం అంతగా కలిసి రాలేదు. ఎంతకంటే అప్పటికే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ ఆశలు దూరమయ్యాయి. ఇప్పుడు మిగిలిన నాలుగు మ్యాచుల్లో గెలిచినా.. ప్లేఆఫ్స్‌కి వెళ్లడం అసాధ్యమనే చెప్పాలి.

నిరాహార దీక్షకు దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
Telangana

నిరాహార దీక్షకు దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తన నివాసంలో ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు. బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షకు దిగారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల అభ్యున్నతి జరగాలంటే, ముందుగా వారి జనాభా ఎంత ఉందో స్పష్టంగా తెలియాలని ఆయన అంటున్నారు. జనగణనలో బీసీ కులాలను కూడా లెక్కించడం ద్వారానే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన న్యాయం జరుగుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మే 8 […] The post నిరాహార దీక్షకు దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ appeared first on Navatelangana.

రాష్ట్రాన్ని 3 విభాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు: రేవంత్
Telangana

రాష్ట్రాన్ని 3 విభాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు: రేవంత్

హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని అన్నారు. సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, కమిటీ ఛైర్ పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారంపై చర్చ జరిపారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్ లో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాలని, పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవెల్ విధానాన్ని తీసుకు రావాలని, ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని అన్నారు. మల్టీ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, పార్కింగ్ ఇబ్బందులు అధిగమించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రాన్ని 3 విభాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలియజేశారు. ఔటర్ రింగ్ రోడ్డు క్యూర్ ఏరియాను సర్వీస

టివికె పార్టీపై ఎఎంఎంకె పార్టీ నేత దినకరన్‌ సంచలన వ్యాఖ్యలు
Telangana

టివికె పార్టీపై ఎఎంఎంకె పార్టీ నేత దినకరన్‌ సంచలన వ్యాఖ్యలు

చెన్నై: టివికె పార్టీపై ఎఎంఎంకె పార్టీ నేత దినకరన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ లేఖను ఫోర్జరీ చేశారని మండిపడ్డారు. మొత్తం వీడియోను టివికె ఎందుకు విడుదల చేయడం లేదు? అని ప్రశ్నించారు. టివికె విడుదల చేసిన లేఖ తమ పార్టీ కాదు అని స్పష్టం చేశారు. మా లేఖకు దానికి చాలా తేడా ఉందని, ఆ వీడియో ఒరిజినల్‌ కాదని మా అనుమానం అని పేర్కొన్నారు. కామరాజ్‌ పేరుతో ఫేక్‌ లెటర్‌ గవర్నర్‌కు ఇచ్చారని, ఫోర్జరీ కేసుపై దర్యాప్తు చేయాలని దినకరన్‌ సూచించారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభన ఏర్పడింది. విసికె పార్టీ ఎటూ తేల్చకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు సందిగ్ధంలో పడింది. విజయ్‌కు మద్దతుపై విసికె క్లారిటీ ఇవ్వడం లేదు. వీసీకే ప్రెస్‌మీట్‌ సాయంత్రం 4 గంటలకు మారింది. విసికె క్లారిటీ ఇస్తేగానీ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రావడం లేదు. ఢిల్లీ పెద్దల సూచన ప్రకారం ఇక్కడ స్క్రీన్‌ప్లే నడుస్తోంది. ఎలాగైనా అన్నాడిఎంకెను అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అందుకే రిసార్ట్‌ల నుండి ఎడిఎంకె ఎమ్మెల్యేలను చెన్నైకి పిలిపించారు. విసికె మాకు మద్దతిస్తుందని నమ్మకం తమకుందని, ఈ సం

కారులో గ్యాస్‌ నింపుతుండగా భారీ పేలుడు…
ఎద అందాలతో సెగలు రేపుతున్న తనీశా ముఖర్జీ
స్వీట్లు తిని 105 మందికి తీవ్ర అస్వస్థత
గ్యాస్ నింపుతుండగా పేలిన కారు ట్యాంక్ .. రెండు కార్లు, ఓ బైక్ దగ్ధం..
తెలంగాణ నేరాలకు అడ్డాగా మారింది: సబితా
Telangana

తెలంగాణ నేరాలకు అడ్డాగా మారింది: సబితా

హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని బిఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మాజీ సిఎం కెసిఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ హయాంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ వన్ అని కొనియాడారు. కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు దేశంలోనే వెనుకంజలో ఉన్నారని విమర్శించారు. శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రం అధోగతేనని, ప్రతిపక్షంలో ఉన్న వారికి రాజకీయ వేధింపులు ఉన్నాయని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే హోం మంత్రి అని సబితా పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏం సమీక్షలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. హోం శాఖ తప్ప అన్ని సమీక్షలు జరుగుతున్నాయని, హోంశాఖకు సంబంధించి కెసిఆర్ సంస్కరణలు తెచ్చారని తెలియజేశారు. ఎక్కడ ఏ చిన్న క్రైం జరిగినా మానిటరింగ్ చేసేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టారని, హైదరాబాద్ లో 12 లక్షల సిసి కెమెరాలు ఉన్నాయని చెప్పారు. అవన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే మానిటరింగ్ చేయొచ్చనని, కానీ ఇవాళ ఎలాంటి మాని

‘ఎక్స్’ బయోలో మమతా బెనర్జీ కీలక మార్పు..
తె
Telangana

నిరాహారదీక్ష ప్రారంభించిన వి హనుమంతరావు

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన దీక్షకు దిగారు. బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షను ప్రారంభించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల అభ్యున్నతి జరగాలంటే, ముందుగా వారి జనాభా ఎంత ఉందో స్పష్టంగా తెలియాలని వీహెచ్ వాదిస్తున్నారు. జనగణనలో బీసీ కులాలను కూడా లెక్కించడం ద్వారానే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన న్యాయం జరుగుతుందని […] The post నిరాహారదీక్ష ప్రారంభించిన వి హనుమంతరావు appeared first on Navatelangana.

రోహిత్ శర్మ వాచ్ కొట్టేయడానికి ట్రై చేసిన పిల్లాడు.. ఆ వాచ్ కాస్ట్ రూ.3.25 కోట్లు రా బుడ్డోడా..!
ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడి దుర్మరణం
Telangana

ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడి దుర్మరణం

కల్వకుర్తి: రాయచూర్-కోదాడ జాతీయ దారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం కల్వకుర్తి మండల పరిధిలోని సిబిఎం కళాశాల వద్ద కారు, ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ప్రభుత్వ వైద్యుడు విజయ్ కుమార్ (43) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య యశ్వంత్ రాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యశ్వంత్ రాణి కూడా వైద్యురాలిగా పని చేస్తున్నారు. విజయ్ కుమార్ మృతికి పలువురు వైద్యులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

గేటెడ్ కమ్యూనిటీల ఆందోళనలకు చెక్.. క్యూఆర్ కోడ్ ఐడీలతో సెన్సస్ అధికారులు
OTT Movie Review: క్షుద్రపూజలపై ఉత్కంఠరేపే కథనం.. ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ మూవీ!
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA