🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5637 articles

ప్రజాతీర్పుపై గౌర వం లేదా?...తమిళ నాడు గవర్నర్ పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్
రైతు డిస్కం ఎవరి కోసం?
Telangana

రైతు డిస్కం ఎవరి కోసం?

తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఈ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి రైతుల కరెంటు కష్టాలు కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. బోరుబావుల మీద ఆధారపడి పంటలు పండించే తెలంగాణ రైతాంగానికి కరెంటు అనేది జీవన్మరణ సమస్య. 2014కు ముందు తెలంగాణ రైతుల కడగండ్లు చెప్పనలవి కానివి. కాలుతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, ఎండిపోతున్న పంటలు, కరెంటు షాకులు, ఆత్మహత్యల అసహజ మరణాలు. జనవరి 1, 2018 సంవత్సరం నుండి తెలంగాణ రైతులు కొన్ని మినహాయింపులు ఉన్నా, 24 గంటల కరెంటు మరీ రెప్పపాటు పోని వాస్తవం కాకున్నా ఎటువంటి కరెంటు ఇబ్బందులు లేకుండా, ఎక్కడా పంటపొలాలు ఎండిపోకుండా వ్యవసాయం చేసుకుంటున్నారన్న విషయం మట్టుకు వాస్తవం. రైతులకు కరెంటు విషయంలో సంతృప్తిగాయున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌ను పూనుకోవడం విస్మయం కలిగిస్తున్నది. రైతుల కోసమేనంటున్న మషడో డిస్కం ఏర్పాటుకు ముందు రైతులు, రైతుసంఘాలతోని ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ముందుకు వెళ్లడం తొందరపాటుతో కూడిన అనాలోచిత చర్యగా పేర్కొనవచ్చు. రైతు డిస్కం ఏర్పాటు వలన రైతులకే కాకుండా విద్యుత్తురంగంలో ప్రధాన భాగస్వామ్య పక్షాలు అయినటువంటి ఉద్య

మే11న మెగా జాబ్ మేళా..సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహణ
నాన్న సరిగ్గా లేకనే మనకీ బాధలు..నా కోసం ఇక వెతకవద్దు..తల్లికి వీడియో పంపి కొడుకు మిస్సింగ్
సంజయ్, కౌశిక్ ఎంత కొట్టుకున్నా జనం నమ్మరు : విప్ అద్దంకి దయాకర్
సికింద్రాబాద్ బీటెక్ స్టూడెంట్ దారుణం హత్య
Telangana

సికింద్రాబాద్ బీటెక్ స్టూడెంట్ దారుణం హత్య

నవతెలంగాణ – హైదరాబాద్ : చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజినీరింగ్​స్టూడెంట్​యవన్ ను నిన్న రాత్రి అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన యవాన్ (25) ఓ ప్రయివేటు కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. సీతాఫల్​మండికి చెందిన ఓ యువతితో నాలుగేండ్లుగా ప్రేమలో ఉన్నాడు. సీతాఫల్​మండి ఇందిరానగర్​లో యవాన్​కు ఫ్రెండ్స్​ఉండడంతో వారిని కలిసేందుకు తరచూ వస్తుండేవాడు. తను ప్రేమించిన యువతిని కూడా కలుస్తూ ఉండేవాడు. ఈ ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న […] The post సికింద్రాబాద్ బీటెక్ స్టూడెంట్ దారుణం హత్య appeared first on Navatelangana.

ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ వర్సెస్ ఆడియన్..పోలీస్ స్టేషన్ లో పరస్పర ఫిర్యాదు
రెడ్ క్రాస్ వాలంటీర్ల  అవిశ్రాంత కృషి అనిర్వచనీయం: సిఎం రేవంత్
Telangana

రెడ్ క్రాస్ వాలంటీర్ల అవిశ్రాంత కృషి అనిర్వచనీయం: సిఎం రేవంత్

హైదరాబాద్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ, మానవత్వమే మహోన్నత సేవ అనే భావనతో నిరంతరం సేవలందిస్తున్న రెడ్ క్రాస్ వాలంటీర్లకు “ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం” సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాధలో ఉన్న ప్రతి మనిషికి ఆశాకిరణంగా నిలుస్తూ, మానవత్వపు విలువలను సజీవంగా కాపాడుతున్న రెడ్ క్రాస్ సేవకుల అవిశ్రాంత కృషి అనిర్వచనీయమని ప్రశంసించారు. మానవ సేవనే పరమ ధర్మంగా భావించి ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న స్వచ్ఛంద సేవకుల త్యాగం, నిబద్ధత సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సంక్షోభ సమయాల్లో కరుణ, సంఘీభావం, సేవాభావం ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటిచెబుతున్న రెడ్ క్రాస్ సంస్థ సేవలు అభినందనీయమన్నారు. మానవతా విలువలను మరింత బలోపేతం చేసే ఈ సేవా స్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.

మహిళా వ్యాపారవేత్తలకు.. టై హైదరాబాద్ ఆర్థికసాయం
ఉదయం లేస్తే.. అప్పుల వెతుకులాటే...రాష్ట్ర సర్కారు పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ
దేశీయంగానే ఈవీ తయారీ..టార్గెట్ 5 శాతం మార్కెట్ వాటా..స్కోడా బ్రాండ్ డైరెక్టర్ గుప్తా
లాభాల్లోకి పేటీఎం..మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.183 కోట్ల ప్రాఫిట్‌‌‌‌
ఏయూ స్మాల్ ఫైనాన్స్,  ఫెడరల్ బ్యాంకుల్లో ..9.99 శాతానికి  కోటక్ బ్యాంక్ వాటా
యాక్షన్ ప్యాక్డ్ టీజర్
Telangana

యాక్షన్ ప్యాక్డ్ టీజర్

తేజేష్ రాజన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం అమరం. తిరుఅరుల్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐరా అగర్వాల్ నటించారు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ యాక్షన్‌తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఓ గిరిజన స్మగ్లర్, కిల్లర్, ఓ యువతి ప్రయాణం చుట్టూ తిరిగే కథ ఇది. ఎర్రచందనం స్మగ్లర్ల జీవనశైలి, వారు ఎదుర్కొనే కష్టాలు, ప్రమాదాలు, వారి ప్రపంచంలో దాగి ఉన్న వాస్తవాలను ఈ టీజర్ బలంగా ప్రతిబింబిస్తుంది. ఈస్ట్రన్ ఘాట్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడి సామాజిక సమస్యలను కూడా బలంగా చూపిస్తోంది. వెస్ట్రన్ ఘాట్స్‌లో కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, కడప పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మించారు.

సీతాఫల్‌మండిలో ఇంజినీరింగ్ స్టూడెంట్‌ను కత్తులతో పొడిచి హత్య
Telangana

సీతాఫల్‌మండిలో ఇంజినీరింగ్ స్టూడెంట్‌ను కత్తులతో పొడిచి హత్య

హైదరాబాద్: అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఇంజినీరింగ్ స్టూడెంట్‌ను ఆమె కుటుంబ సభ్యులు కత్తులతో పొడిచి చంపిన సంఘటన హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యువాన్ (25) అనే యువకుడు కాలేజీలో బిటెక్ చదువుతూ అల్వాల్‌లో ఉంటున్నాడు. సీతాఫల్‌మండికి చెందిన ఓ యువతితో యువాన్ ప్రేమలో పడ్డాడు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో పలుమార్లు యువాన్ బెదిరించారు. యువాన్ వాళ్ల బెదిరింపులకు లొంగకపోవడంతో సదరు యువతి ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. సీతాఫల్‌మండిలోని ఇందిరానగర్‌లో తన స్నేహితులతో కలిసి అరుగు మీద కూర్చొని ఫోన్‌లో క్రికెట్ చూస్తున్నాడు. అదే సమయంలో యువతి బావ, సోదరుడు కత్తులు తీసుకొని యువాన్‌పై దాడి చేశారు. అతడు కిందపడిపోవడంతో గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే స్థానికుల స్పందించి యువాన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు.

అలరిస్తున్న పవర్‌ఫుల్ గ్లింప్
Telangana

అలరిస్తున్న పవర్‌ఫుల్ గ్లింప్

విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని ప్రముఖ బ్యానర్ 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతుంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రచయిత నుంచి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పుట్టినరోజు సందర్భంగా, పవర్‌పేట చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో హంగామాతో హై వోల్టేజ్ మూడ్‌లో ప్రారంభమై ఆద్యంతం అలరించింది. సందీప్ కిషన్ ఈ సినిమాలో రగ్డ్ పీరియాడిక్ అవతార్‌లో కనిపించారు. దర్శకుడు కృష్ణ చైతన్య భారీ స్థాయి మాస్ క్యారెక్టరైజేషన్‌ను ఎంత బలంగా డిజైన్ చేశారో ఈ గ్లింప్స్‌లో స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది.

ఎడ్లబండి కిందకు దూసుకెళ్లిన బైక్‌.. ఇద్దరు మృతి
బిజెపి సంస్కృతి ఇదే... విమానంలో నన్ను ఆ విధంగా వేధించారు: ఎంపి
Telangana

బిజెపి సంస్కృతి ఇదే... విమానంలో నన్ను ఆ విధంగా వేధించారు: ఎంపి

ఢిల్లీ: విమానంలో పురుషులు తనని వేధించారని టిఎంసి ఎంపి మహువా మొయిత్రా తెలిపారు. రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘంలో సమావేశంలో పాల్గొనేందుకు విమానంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని ట్విట్టర్‌లో ఆమె వీడియో పోస్టు చేశారు. తాను 6ఇ719 అనే నంబరు గల ఇండిగో విమానంలో ఢిల్లీ బయలుదేరానని, విమానంలో ఎక్కుతుండగా నలుగురు నుంచి ఆరుగురు వ్యక్తుల అసభ్యంగా తనని చూశారని, విమానం ఢిల్లీలో ల్యాండైన తరువాత దిగుతుండగా సదరు వ్యక్తులు తలుపుల వద్ద నిలబడి తనని హేళన చేశారని, వీడియో కూడా చిత్రీకరించారని తెలిపారు. ఈ ఘటనను పెద్దగా పట్టించుకోలేదని, కొంత మంది సంఘీలు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో స్పందించానని వివరించారు. ఇది బిజెపి సంస్కృతి అని దుయ్యబట్టారు., ఐదుగురు వ్యక్తులను నో ఫ్లై జాబితాలో చేర్చాల్సిందిగా ఎయిర్ లైన్ సంస్థకు ఫిర్యాదు చేయడంతో పాటు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇండియో సంస్థకు జత చేశానని వివరించారు.

బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ను ప్రియుడితో కలిసి చంపిన భార్య
Telangana

బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ను ప్రియుడితో కలిసి చంపిన భార్య

అమరావతి: అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను తన ప్రియుడితో కలిసి భార్య చంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... వడ్లమాను గ్రామంలో సులోమన్ రాజు, దుర్గామణి అనే దంపతులు నివసిస్తున్నారు. విజయవాడలోని ఓ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌గా రాజు పని చేస్తున్నారు. పంచాయతీ ఆఫీస్‌లో పని చేసే వెంకన్నబాబుతో దుర్గామణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో తన ప్రియుడితో భర్తను తొలగించుకోవాలని చెప్పింది. వెంకన్నబాబు తన సోదరుడుకు తెలిసిన సాయిశ్రీనివాస్, జశ్వంత్ రాయ్‌తో సులోమన్‌ను హత్య చేయడానికి రూ.12 లక్షలకు సుఫారీ మాట్లాడుకున్నారు. తన ఇంటి నిర్మాణానికి రుణం కావాలని సులోమన్‌కు సాయి శ్రీనివాస్, జశ్వంత్ రాయ్ ఫోన్ చేశారు. గొల్లగూడె వద్ద కు కారులో ఎక్కించుకొని బయలుదేరారు. నూజీవీడు సమీపంలో కారులో ముగ్గురు కలిసి మద్యం తాగారు. సులోమన్‌కు పీకలదాకా మద్యం తాగించి అనంతరం గొంతుకు ఛార్జింగ్ వైర్ బిగించి చంపేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహం వద

కోవిడ్ కంటే డేంజర్ హంతా వైరస్.... ముగ్గురు మృతి
Telangana

కోవిడ్ కంటే డేంజర్ హంతా వైరస్.... ముగ్గురు మృతి

హైదరాబాద్: కోవిడ్ ను మించిన వైరస్ విజృంభిస్తోందని ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది, హంతా వైరస్ చాలా డేంజర్ అని, ఇది శరవేగంగా వ్యాపిస్తుందని డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ పేర్కొన్నారు. వైరస్ నియంత్రణకు వివిధ దేశాలతో కలిసి పనిచేస్తామని వివరించింది. గురువారం డచ్ క్రూయిజ్ షిప్ లో హంతా వైరస్ బారినపడి ముగ్గురు మృతి చెందారు. షిప్ లో మొత్తం 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. హంతా వైరస్ వ్యాపించకుండా ఆయా దేశాలను అప్రమత్తం చేశామని డబ్ల్యుహెచ్ఒ తెలిపింది. ఎనిమది మందికి ఈ వైరస్ వ్యాపించినట్లు డబ్ల్యుహెచ్ఒ వైద్యాధికారులు తెలిపారు. ఐదు కేసులు హంటావైరస్ ఇన్ఫెక్షన్లుగా ప్రయోగశాలలో నిర్ధారించడ్డాయని మూడు కేసులు ఇంకా అనుమానితంగానే ఉన్నాయని తెలిపింది. వైరస్ పొదిగే కాలం ఆరు వారాల వరకు ఉండగలదని, మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని డాక్టర్ గెబ్రియేసస్ అన్నారు. హంటావైరస్‌లు సాధారణంగా సోకిన ఎలుకలు లేదా వాటి మూత్రం, లాలాజలం లేదా మలం ద్వారా వ్యాపిస్తాయని, వైరస్ వ్యాప్తికి ఆండెస్ వైరస్ కారణమని, ప్రధానంగా లాటిన్ అమెరికాలో కనిపిస్తుందని, పరిమ

ఈ నెల 20 లోపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
Telangana

ఈ నెల 20 లోపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

నవతెలంగాణ – హైదరాబాద్ : సొంత స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు రూ.5 లక్షలు ఇస్తున్నామని, ఇప్పటికే 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. లబ్ధిదారులకు బిల్లులు సక్రమంగా, అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడ పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. గతంలో ఇల్లు మంజురైనా పూర్తి చేసుకోలేని వారికి వెసులుబాటు కల్పించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు ఏ స్థాయిలో ఉన్నా.. […] The post ఈ నెల 20 లోపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక appeared first on Navatelangana.

అషురెడ్డి పిటిషన్‌లో స్టేకు హైకోర్టు నిరాకరణ
Telangana

అషురెడ్డి పిటిషన్‌లో స్టేకు హైకోర్టు నిరాకరణ

నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖపట్నానికి చెందిన నటి అషురెడ్డి, ఆమె తల్లిపై ఎన్నారై వ్యాపారవేత్తను పెళ్లి పేరుతో మోసం చేశారన్న క్రిమినల్ కేసులో హైకోర్టు దర్యాప్తు నిలిపివేయడానికి నిరాకరించింది. లండన్‌లో ఉన్న తన కుమారుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.10.5 కోట్లు వసూలు చేశారని హైదరాబాద్‌కు చెందిన వై.సత్యనారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోకుండా మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థననూ కోర్టు తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ, విచారణను జూన్ 9కి […] The post అషురెడ్డి పిటిషన్‌లో స్టేకు హైకోర్టు నిరాకరణ appeared first on Navatelangana.

బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త..
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA