Andhra: మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా..

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడిలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మస్కిటో (దోమల కాయిల్) కాయిల్ అంటుకొని చనిపోయినట్లు పేర్కొంటున్నారు. అయితే.. స్థానికులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎప్పుడు ఏది తాగాలో తెలుసా..?
1 గంట క్రితం
తాజా వార్తలు
MI vs CSK : వాంఖడేలో ముంబై vs చెన్నై సమరం.. టాస్ గెలిచిన హార్దిక్.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే
1 గంట క్రితం
తాజా వార్తలు
Jabardasth Mahidhar: 60 లక్షలు పెట్టి బిజినెస్ చేశా.. నా యూట్యూబ్ సంపాదన ఇదే.. జబర్దస్త్ మహిధర్..
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి